एफआरओ श्रीनिवास राव हत्याकांड: दो आरोपी गिरफ्तार, अंतिम संस्कार संपन्न

हैदराबाद: भद्राद्री कोत्तागुडेम जिले के फारेस्ट रेंज अधिकारी श्रीनिवास राव की हत्या के मामले में पुलिस ने गुत्तिकोया समुदाय के दो आरोपियों को गिरफ्तार किया है। हत्याकांड में उपयोग किये गये चाकू भी बरामद किया हैं। जिला पुलिस अधीक्षक ने बताया कि इस हत्याकांड में केवल दो लोग शामिल थे। यह असत्य है कि हत्याकांड में गुत्तिकोया समुदाय के लोग बड़ी संख्या में थे। श्रीनिवास राव की हत्या करने वाले आरोपियों के खिलाफ सख्त कार्रवाई की जाएगी।

इसी क्रम में मंत्री पुव्वाड़ा अजय कुमार और इंद्रकरण रेड्डी ने स्पष्ट किया कि इस तरह के हमलों को बर्दाश्त नहीं किया जाएगा। उन्होंने कहा कि श्रीनिवास राव की हत्या करने वाले आरोलियों को कड़ी से कड़ी सजा दी जाएगी। मंत्रियों ने एर्लापुडी में श्रीनिवास राव के अंतिम संस्कार में भाग लिया। इससे पहले सांसद वद्दिराजू रविचंद्र ने मंत्रियों के हाथों से श्रीनिवास राव के परिजनों को दो लाख रुपये की आर्थिक सहायता दी।

श्रीनिवास राव के अंतिम संस्कार यात्रा में सांसद रविचंद्र, एमएलसी के दादा मधु, विधायक रेगा कांता राव, सीएमओ अधिकारी स्मिता सबरवाल, प्रियंका वर्गीस, वन विभाग सचिव शांता कुमारी, खम्मम और भद्राद्री कोत्तागुडेम के जिलाधीश, एसपी और अन्य अधिकारियों ने भाग लिया।

संबंधित खबर:

ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు హత్యకేసులో ఇద్దరు గుత్తికోయలు అరెస్ట్‌

Hyderabad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాస రావు హత్యకేసులో ఇద్దరు గుత్తికోయలను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఘటనలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే పాల్గొన్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. గుత్తికోయలు అధిక సంఖ్యలో ఉన్నారన్నది అవాస్తవమని చెప్పారు. శ్రీనివాసరావును హత్యచేసిన వారిని ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా, ఇలాంటి దాడులను సహించేది లేదని మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన దాడిచేసి హత్యచేసినవారిని వదిలిపెట్టమని చెప్పారు. ఈర్లపుడిలో జరిగిన శ్రీనివాసరావు అంత్యక్రియల్లో మంత్రులు పాల్గొన్నారు. అంతిమయాత్రలో పాడమోశారు. అంతకుముందు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులకు మంత్రుల చేతులమీదుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు.

శ్రీనివాసరావు అంత్యక్రియల్లో ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే రేగ కాంతరావు, సీఎంఓ అధికారులు స్మితా సబర్వాల్‌, ప్రియాంక వర్గీస్‌, అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంతకుమారి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X