लोक कवि गद्दर को गोली मारने वाले आरोपियों को दें सजा, शनिवार को ‘पाटा पै तूटा’ कार्यक्रम, शामिल होने का आह्वान

हैदराबाद: गद्दर फाउंडेशन के प्रतिनिधियों ने मांग की है कि लोग गायक गद्दर पर गोली चलाने वाले आरोपियों को सजा दी जानी चाहिए। उन्होंने कहा कि गद्दर की मौत तक न्याय नहीं मिला। यह दुखद है कि उनके बलिदानों पर बनीं सरकारें नजरअंदाज किया जाना ठीक नहीं है। इस महीने की 6 तारीख को सुंदरय्या विज्ञान केंद्र में ‘पाटा पै तूटा’ (गीत पर बुलेट) कार्यक्रम के हिस्से के रूप में बनाए गए पोस्टर का अनावरण किया गया। इस दौरान वक्ताओं ने ओयू आर्ट्स कॉलेज में संबोधित किया गया। 27 साल से पहले गद्दर पर गोली चलाने वालों की पहचान करने और उन्हें सजा देने में सभी सरकारें लापरवाही बरत रही हैं।

वक्ताओं ने कहा कि गद्दर पर हुई गोलीबारी के बारे में मानवीय दृष्टिकोण से सोचने और आरोपियों को गिरफ्तार कर कड़ी से कड़ी सजा देने के लिए ‘पाटा पै तूटा’ कार्यक्रम का आयोजन किया जाएगा। गद्दर फाउंडेशन के सदस्य और गद्दर के बेटे गुम्मडी सूर्य किरण ने कहा कि इस कार्यक्रम में सुप्रीम कोर्ट के पूर्व न्यायाधीश न्यायमूर्ति सुदर्शन रेड्डी, न्यायमूर्ति चंद्रकुमार, प्रोफेसर कंचे एलय्या, डॉ परकला प्रभाकर, आंध्रज्योति के संपादक के. श्रीनिवास मुख्य अतिथि के रूप में उपस्थित होंगे और गोरेटी वेंकन्ना, जेबी राजू, पाशम यादगिरी, विमलक्का और अन्य विशिष्ट अतिथि होंगे। आयोजकों ने सभी से इस कार्यक्रम में भाग लेकर सफल बनाने का आह्वान किया। कार्यक्रम में आउट कॉन्ट्रैक्ट एसोसिएशन के अध्यक्ष डॉ. परशुराम, डॉ. प्रेमय्या, डॉ. बालकोटि, डॉ. रवि कुमार, डॉ. विनीता पांडे और अन्य ने भाग लिया।

గద్దర్ ను కాల్చిన నిందితులను శిక్షించాలి

హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్​పై కాల్పులు జరిపిన నిందితులను శిక్షించాలని గద్దర్​ ఫౌండేషన్​ ప్రతినిధులు డిమాండ్​ చేశారు. గద్దర్ చనిపోయేదాకా న్యాయం జరగలేదని, ఆయన త్యాగాలపై ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని నిరక్ష్యం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల6న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘పాటపై తూటా’ ప్రోగ్రామ్ లో భాగంగా రూపొందించిన పోస్టర్​ను మంగళవారం ఓయూ ఆర్ట్స్​కాలేజీ వద్ద ఆవిష్కరించి మాట్లాడారు. 27 ఏండ్ల కిందట గద్దర్ పై కాల్పులు జరిపిన వారిని గుర్తించి శిక్షించడంలో అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని మండిపడ్డారు.

గద్దర్ పై జరిగిన కాల్పులను మానవీయ కోణంలో ఆలోచించి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ‘పాటపై తూట’ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, డాక్టర్ పరకాల ప్రభాకర్, ఎడిటర్ కె. శ్రీనివాస్ హాజరవుతారని, విశిష్ట అతిథులుగా గోరేటి వెంకన్న, జేబీ రాజు, పాశం యాదగిరి, విమలక్క తదితరులు మాట్లాడతారని గద్దర్ ఫౌండేషన్ మెంబర్, గద్దర్ కొడుకు గుమ్మడి సూర్య కిరణ్ తెలిపారు. కార్యక్రమంలో ఔటా కాంట్రాక్ట్​సంఘం అధ్యక్షుడు డాక్టర్ పరశురాం, డాక్టర్ ప్రేమయ్య, డాక్టర్ బాలకోటి, డాక్టర్ రవి కుమార్, డాక్టర్ వినీత పాండే పాల్గొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar