పరకాల MLA చల్లా ధర్మారెడ్డి కుమార్తె జాహ్నవి రెడ్డి-అంకిత్ రెడ్డి వివాహా కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన CM KCR…

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి,సహచర ఎంపీ సంతోష్ కుమార్ లతో కలిసి నూతన వధూవరులు జాహ్నవి రెడ్డి-అంకిత్ రెడ్డిలకు అంక్షింతలు వేసి ఆశీర్వదించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-జ్యోతిల కూతురు జాహ్నవి రెడ్డి పెళ్లి అంకిత్ రెడ్డితో శంషాబాద్ జీఎంఆర్ అరేనాలో శనివారం రాత్రి ఘనంగా జరిగింది.

ఈ వివాహానికి ఎంపీ రవిచంద్ర, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ లతో పాటు హాజరై వధూవరులకు పుష్పగుచ్ఛాలిచ్చి, అంక్షింతలు వేసి తమ ఆశీస్సులు అందజేశారు. వధూవరుల తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

శంషాబాద్ పట్టణంలోని జి.ఏం .ఆర్ అరేనా కన్వెన్షన్ సెంటర్ లో పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి గారి కుమార్తె జాహ్నవి రెడ్డి-అంకిత్ రెడ్డి గార్ల వివాహా కార్యక్రమానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించినా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు.

ఎంపీ రవిచంద్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు,నిరంజన్ రెడ్డి,సహచర ఎంపీ సంతోష్ కుమార్ లతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X