मोदी 3.0 कैबिनेट : सस्पेंस खत्म, सांसद किशन रेड्डी और बंडी संजय को यह विभाग आवंटित

हैदराबाद : मालूम हो कि तेलंगाना के बीजेपी सांसद किशन रेड्डी और बंडी संजय को मोदी 3.0 कैबिनेट में जगह मिली है। किशन रेड्डी और बंडी संजय ने रविवार को केंद्रीय मंत्री पद की शपथ ली। विभागों के आवंटन के तहत केंद्र सरकार ने ताजा इन दो सांसदों को विभागों का आवंटन किया है। पिछली मोदी सरकार में संस्कृति और पर्यटन मंत्री रहे किशन रेड्डी को इस बार कोयला खदान विभाग सौंपा गया है।

पहली बार केंद्रीय मंत्री बनने का मौका पाने वाले करीमनगर के सांसद बंडी संजय को केंद्रीय गृह राज्य मंत्री का कार्यभार सौंपा गया है। इससे यह सस्पेंस खत्म हो गया कि तेलंगाना के सांसदों को मोदी कैबिनेट में कौन से विभाग मिलेंगे। आंध्र प्रदेश से केंद्रीय मंत्री बनने का मौका पाने वाले तेलुगु देशम पार्टी के सांसद राममोहन नायडू को महत्वपूर्ण नागरिक उड्डयन विभाग मिला है।

यह भी पढ़ें-

మోడీ 3.0 కేబినెట్‌

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు మోడీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. కేంద్రమంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. శాఖల కేటాయింపులో భాగంగా తాజాగా వీరిద్దరికి కేంద్ర ప్రభుత్వం పోర్ట్ ఫోలియోలు కేటాయించింది. గత మోడీ ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా పని చేసిన కిషన్ రెడ్డికి ఈ సారి బొగ్గు గనుల శాఖ కేటాయించారు.

ఫస్ట్ టైమ్ కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో తెలుగు రాష్ట్ర ఎంపీలకు మోడీ కేబినెట్‌లో ఏ పోర్ట్ ఫోలియోలు దక్కుతాయోనన్న నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఏపీ నుండి కేంద్రమంత్రిగా చాన్స్ కొట్టేసిన తెలుగు దేశం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కీలకమైన పౌరవిమానయాన శాఖ దక్కింది. (ఏజెన్సీలు)

నరేంద్ర మోడీ 3.0 మంత్రుల శాఖలు:

అమిత్ షా= కేంద్ర హోంశాఖ, నితిన్ గడ్కరీ= రవాణా శాఖ, రాజ్‌నాథ్‌= రక్షణశాఖ, మనోహర్‌లాల్‌ కట్టర్‌= గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, హర్దీప్‌సింగ్‌ పూరి-పెట్రోలియం, అశ్విని వైష్ణవ్‌-రైల్వే, సమాచార, ప్రసారశాఖ, పీయూష్‌ గోయల్‌- వాణిజ్యం, ధర్మేంద్ర ప్రధాన్‌-విద్యాశాఖ, నిర్మలాసీతారామన్‌= ఆర్థికశాఖ, జయశంకర్‌= విదేశాంగ శాఖ, జ్యోతిరాదిత్య సింధియా-టెలికాం శాఖ, ప్రహ్లాద్‌ జోషి-ఆహారం, వినియోగదారుల సేవలు, కుమారస్వామి-ఉక్కు, భారీ పరిశ్రమలు, సురేష్‌ గోపి – టూరిజం శాఖ సహాయమంత్రి, రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌-సాంస్కృతికశాఖ, పర్యాటక శాఖ సహాయమంత్రి, కిషన్ రెడ్డి= బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్= కేంద్ర హోంశాఖ సహయ మంత్రి, రామ్మోహన్ నాయుడు= పౌరవిమానయాన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X