SUICIDE : प्रेम विवाह करने वाले पति-पत्नी ने पेड़ को फांसी देकर कर ली आत्महत्या

हैदराबाद : तेलंगाना के नागरकर्नूल जिले के बलमुरु मंडल के जिनुकुंटा गांव के पति-पत्नी ने अपने कृषि क्षेत्र में पेड़ से लटककर आत्महत्या कर ली। इस जोडों ने पिछले साल प्रेम विवाह किया था। पुलिस और ग्रामीणों के अनुसार, जिनुकुंटा गांव के महेश और भानुमति के बीच पिछले साल प्रेम प्रसंग चल रहा था। नाबालिग होने के कारण महेश को कानून के अनुसार सजा दी गई।

जेल की सजा पूरी होने के बाद वह बाहर आ गया। बाहर आने के बाद वह फिर भानुमती के संपर्क आ गया। बिना अपने माता-पिता को बताये प्रेम विवाह कर लिया। न जाने क्या हुआ पता नहीं, शनिवार की रात दोनों ने अपने कृषि क्षेत्र में पेड़ पर फांसी लगाकर आत्महत्या कर ली। दोनों के आत्महत्या किये जाने से दोनों परिजन सदमे में हैं। अचंपेट सीआई रविंदर ने मामला दर्ज कर जांच आरंभ कर दी है।

यह भी पढ़ें-

ప్రేమ వివాహం చేసుకున్న భార్య భర్త ఉరేసుకుని ఆత్మహత్య

హైదరాబాద్ : తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం జినుకుంట గ్రామానికి చెందిన సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న భార్యాభర్తలిద్దరూ తమ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జినుకుంట గ్రామానికి చెందిన మహేష్, భానుమతి అనే ఇద్దరు గత సంవత్సరం క్రితం ప్రేమలో పడ్డారని ఈ నేపథ్యంలో మైనర్ కావడంతో మహేష్‌ను చట్టం ప్రకారం శిక్షించారన్నారు.

తను జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత తిరిగి మరల ఇష్టపడ్డ భానుమతితో ఏదోరకంగా మాటామంతి కలుపుకొని తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాది తిరగక ముందే కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు కానీ శనివారం రాత్రి వారి వ్యవసాయ పొలంలో ఉన్న చెట్టుకు ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఈ సంఘటనపై అచ్చంపేట సీఐ రవీందర్‌ను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X