केसलापुर जातरा : भगवान नागोबा की नई मूर्ति प्रतिष्ठित, समारोह देखने के लिए उमड़ पड़े आदिवासी (T)

हैदराबाद: आदिलाबाद जिले के इंद्रवेली मंडल के केसलापुर में आदिवासी देवता नागोबा की नई मूर्ति की स्थापना की गई। इसी के अंतर्गत अलसुबह आदिवासी पारंपरिक पद्धति से पूजा-अर्चना की गई। इस नागोबा उत्सव को देखने के लिए स्थानीय लोगों के अलावा विभिन्न राज्यों से बड़ी संख्या में आदिवासी पहुंचे।

मूर्ति स्थापना के अवसर पर इस महीने की 12 तारीख से नियमित रूप से पूजा-अर्चना, अन्नदान और भजन कार्यक्रम आयोजित किये गये। जनवरी में पुष्य अमावस्या के दिन नागोबा जातरा और अभिषेकम आयोजित किया जाएगा। आदिवासी समुदाय के लोग अपने जाति देवता नागोबा को नये पत्थर के साथ निर्मित मंदिर को देखकर बहुत ही उत्साहित हैं।

2017 में नागोबा मंदिर का पुनर्निर्माण कार्य शुरू किया था। मेस्रम वंश के लोगों के अपने धन से मुख्य मंदिर और मंडप का निर्माण किया था। 2011 में मेस्रम समुदाय के लोगों ने मंदिर बनाने का संकल्प लिया। इसके लिए हर घर से रकम जमा किये। इसी तरह जमा किये गये 5 करोड़ रुपये से मंदिर का निर्माण किया।

मंदिर के आयोजकों ने बताया कि मंदिर के निर्माण के लिए तेलंगाना सरकार ने 50 लाख रुपये देने आश्वासन दिया। मगर अब तक 30 लाख रुपये दिये। मंदिर के निर्माण के लिए आंध्र प्रदेश के आल्लगड्डा से लाए गए विशेष पत्थरों से आदिवासियों की संस्कृति प्रफुलित करने वाले मंदिर का निर्माण किया गया।

दूसरी ओर एमएलसी दंडे विठ्ठल ने केसलापुर नागोबा के दर्शन और विशेष पूजा-अर्चना की। इस संदर्भ में एमएलसी ने मंदिर के विकास के लिए 10 लाख रुपये देने का आश्वासन दिया।

ఆదివాసీల దైవం నాగోబ విగ్రహ ప్రతిష్ఠాపన, వేడుకను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ఆదివాసీలు

హైదరాబాద్ : కేస్లాపూర్ లో ఆదివాసీల దైవం నాగోబ విగ్రహ ప్రతిష్ఠాపన తెల్లవారుజామున సంప్రదాయ పూజలతో జరిగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్దఎత్తున ఆదివాసీలు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈ నెల 12 నుంచి నిత్యపూజలు, అన్నదానం భజన కార్యక్రమాలను నిర్వహించారు.

జనవరిలో వచ్చే పుష్య అమావాస్యరోజు నాగోబా జాతర, అభిషేకం జరగబోతుంది.  కొత్తగా రాతితో నిర్మించిన తమ కుల దైవం ఆలయాన్ని చూసి ఆదివాసీలు ఎంతో సంబురపడుతున్నారు. 2017లో నాగోబా ఆలయం పునర్ నిర్మాణ పనులకు అంకురార్పణ చేయగా.. మెస్రం వంశస్తుల నిధులతోనే ప్రధాన ఆలయం, మండపం నిర్మాణం జరిగింది.

2011లో తమ ఆలయాన్ని తామే నిర్మించుకోవాలని సంకల్పంతో మెస్రం వంశస్తులు ఇంటికి కొంత జమ చేస్తూ వచ్చారు. అలా సేకరించిన రూ.5కోట్ల రూపాయలతో ఆలయాన్ని మెస్రం వంశస్థులే నిర్మించుకున్నారు. ఏపీలోని ఆళ్లగడ్డ నుంచి తెప్పించిన ప్రత్యేక రాతితో ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం జరిగింది.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మం. కేస్లాపూర్ లోని నాగోబాను ఎమ్మెల్సీ దండే విఠ్ఠల్ దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు కేటాయిస్తానని ఎమ్మెల్సీ హమీ ఇచ్చారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X