दावोस वर्ल्ड इकोनॉमिक फोरम में तेलंगाना पवेलियन के पास कॉर्पोरेट प्रतिनिधियों के साथ अहम बैठक

हैदराबाद : वर्ल्ड इकोनॉमिक फोरम-दावोस में बनाए गए तेलंगाना पवेलियन में कई कॉर्पोरेट प्रतिनिधियों के साथ एक मीटिंग हुई। उन्होंने तेलंगाना में बिज़नेस शुरू करने में दिलचस्पी दिखाई। यह खुशी की बात है कि वे तेलंगाना में इन्वेस्ट करने के लिए आगे आए हैं।

इससे “तेलंगाना राइजिंग” का नारा और मज़बूत हुआ है। इस मीटिंग में मुख्यमंत्री रेवंत रेड्डी, आईटी और इंडस्ट्रीज़ मिनिस्टर श्रीधर बाबू और रेवेन्यू मिनिस्टर श्रीनिवास रेड्डी ने हिस्सा लिया।

Also Read-

డావోస్ WEFలో తెలంగాణ పావిలియన్ వద్ద కార్పొరేట్ ప్రతినిధులతో భేటీ

హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం–డావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పావిలియన్‌లో తెలంగాణలో వ్యాపారాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపిన పలువురు కార్పొరేట్ ప్రతినిధులతో సమావేశం జరిగింది.

“తెలంగాణ రైజింగ్” నినాదాన్ని బలపరుస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ముందుకు రావడం హర్షణీయంగా ఉంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X