संसद चुनाव पर तेलंगाना चुनाव अधिकारी विकास राज की अहम टिप्पणी, बोले…

हैदराबाद : तेलंगाना के मुख्य निर्वाचन अधिकारी विकास राज ने कहा कि संसदीय चुनाव और छावनी उपचुनाव की पूरी तैयारी कर ली गई है। उन्होंने शनिवार को मीडिया कॉन्फ्रेंस में यह बात कही। विकास राज ने आगे कहा कि चुनाव के तहत किये गये निरीक्षण में अब तक 320 करोड़ रुपये जब्त किये गये हैं। 8 हजार से ज्यादा मामले दर्ज होने की बात सामने आई है। ड्रग्स सप्लाई के मामले में 2 हजार से ज्यादा मामले दर्ज किए गए हैं। करीब 90 हजार कर्मचारी मतदान ड्यूटी में हिस्सा लेंगे। सी व्हिसल और टोल फ्री के माध्यम से प्राप्त शिकायतों पर त्वरित कार्रवाई की जाएगी।

विकास राज ने कहा कि अधिकारियों को शिकायत मिलने के 100 मिनट के भीतर कार्रवाई करने का आदेश दिया गया है. तेलंगाना में सुरक्षा के लिए 160 केंद्रीय बल आये हैं। राज्य के करीब 60,000 पुलिसकर्मी चुनाव ड्यूटी पर होंगे। उनके साथ पड़ोसी राज्यों से भी कुछ पुलिसकर्मी आएंगे। केंद्रीय बलों के अलावा कुल 72 हजार पुलिसकर्मी बंदोबस्त पर रहेंगे। मतदान के लिए 87 हजार से अधिक बैलेट यूनिट का उपयोग किया जा रहा है। करीब 20 हजार बैलेट यूनिट अतिरिक्त रखी जाएंगी।

यह भी पढ़ें-

పార్లమెంట్ ఎన్నికలపై ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ బై ఎలక్షన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు 320 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాదాపు 8 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి 2 వేలకుపైగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలింగ్ విధుల్లో దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని అన్నారు. సీ విజిల్, టోల్ ఫ్రీ ద్వారా వస్తోన్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. బందోబస్తు నిమిత్తం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయని అన్నారు. దాదాపు 60 వేల మంది రాష్ట్ర పోలీసులు ఎన్నికల విధుల్లో ఉంటారని తెలిపారు. వీరితో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది పోలీసులు వస్తారని అన్నారు. కేంద్ర బలగాలు కాకుండా మొత్తం 72 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని వెల్లడించారు. పోలింగ్ కోసం 87 వేలకు పైగా బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 20 వేల బ్యాలెట్ యూనిట్లు స్పేర్‌గా ఉంచుతామని అన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X