हैदराबाद: ऑइकन स्टारअल्लू अर्जुन रविवार को चिक्कड़पल्ली पुलिस के सामने पेश हुए। अभिनेता ने नामपल्ली कोर्ट के द्वितीय अतिरिक्त मेट्रोपोलिटन सत्र न्यायालय के आदेश का पालन किया।
ज्ञात हो कि कोर्ट ने शुक्रवार को उन्हें जमानत दे दी थी। साथ ही हर रविवार को थाने में हाजिर होने का आदेश दिया था। अल्लू अर्जुन के आगमन के चलते पुलिस ने थाने में काफी बड़ा बंदोबस्त किया था। अभिनेता ने पुलिस स्टेशन में लगभग दस मिनट अधिक समय बिताया।
गौरतलब है कि ऑइकन स्टार के खिलाफ मामला दर्ज होने के बाद से वह थाने में तीन बार आये है। वह पहली बार 13 दिसंबर, 2024 को आये थे, जब उन्हें गिरफ्तार किया गया था। दूसरी बार 26 दिसंबर, 2024 को आये, जब पुलिस ने उनसे भगदड़ मामले के बारे में पूछताछ के लिए बुलाया था।
Also Read-
गौरतलब है कि पुष्पा-2 फिल्म के प्रीमियर शो के दौरान संध्या थिएटर में अल्लू अर्जुन के पहुंचने के कारण मची भगदड़ में एक महिला की मौत हो गई, जबकि उसका बेटा तेज गंभीर रूप से घायल हो गए और उसका इलाज अस्पताल में किया जा रहा है।
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్
హైదరాబాద్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు సంతకం కోసం వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసు విచారణ నేపథ్యంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం పెట్టాలన్న నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం పీఎస్కు వెళ్లారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో పీఎస్ బయట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్లో తన నివాసం నుంచి వెళ్లి సంతకం పెట్టి పది నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. ఇప్పటికే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్లో సంతకం పెట్టాలని సూచించింది.
మరోవైపు అల్లు అర్జున్కి రాంగోపాల్పేట పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ రావొద్దంటూ సూచించారు పోలీసులు. రోగుల వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా చూడడం కోసమే బన్నీని రావొద్దని చెప్తూ నోటీసులు జారీ చేశారు.
అయినా సరే అల్లు అర్జున్ రావాలి అనుకుంటే ఆస్పత్రివర్గాలతో సమన్వయం చేసుకోవాలని.. అది కూడా పోలీసులకు ముందే చెప్తే బన్నీ వచ్చి, వెళ్లే టైమ్లో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారని తెలిపారు. పరామర్శకు ఎప్పుడు వస్తున్నారో రహస్యంగా ఉంచాలని.. దానివల్ల అల్లు అర్జున్ వస్తున్నాడని ఆస్పత్రి దగ్గరకు పెద్ద సంఖ్యలో అభిమానులు రాకుండా చూసేందుకు వీలుంటుంది పేర్కొన్నారు.
ఆస్పత్రిలో రోగులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు.. ఒకవేళ అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వస్తే ఊహించని ఘటనలు జరగకుండా చూసేందుకు బన్నీ సహకారం కావాలని నోటీసులలో పేర్కొన్నారు. ‘మీనుంచి సరైన సహకారం లేకపోవడం వల్ల పబ్లిక్కి ఇబ్బందులు తలెత్తి, ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే దానికి మీదే బాధ్యత’ అంటూ రాంగోపాల్పేట ఇన్స్పెక్టర్ పేరుతో నోటీసులు ఇచ్చారు. (ఏజెన్సీలు)