पुणे में भीषण सड़क हादसा, 8 लोगों की मौत, मृतक परिजनों को पांच लाख मुआवजा

हैदराबाद : महाराष्ट्र के पुणे में भीषण सड़क हादसा हुआ है। एक अनियंत्रित कंटेनर ट्रक वाहन ने कई अन्य वाहनों को जोरदार टक्कर मार दी। इस हादसे में 8 लोगों की मौत हो गई। घटना पुणे-बेंगलुरु हाईवे पर नवले ब्रिज पर हुई। इस भीषण टक्कर के बाद दो से तीन भारी वाहनों में आग लग जाने के बाद हादसा और भयानक हो गया। पुणे सिटी पुलिस जोन-3 के डीसीपी संभाजी कदम ने जानकारी देते हुए बताया कि हादसे के बाद बचाव कार्य जारी है।

पुलिस ने बताया कि हादसे के कारणों की जांच की जा रही है। प्रारंभिक जांच में बताया गया कि एक ट्रक का ब्रेक फेल होना इस भीषण दुर्घटना की वजह हो सकता है। प्रशासन ने इलाके में भारी वाहनों की आवाजाही पर अस्थायी रोक लगा दी है। अधिकारियों ने लोगों से अपील की है कि जब तक ब्रिज पूरी तरह से साफ नहीं हो जाता, तब तक इस मार्ग का उपयोग न करें।

महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस ने दुर्घटना को “दुखद और दर्दनाक” बताया और मृतकों के परिजनों को 5 लाख रुपये की अनुग्रह राशि देने की घोषणा की। कार में मृतकों की पहचान स्वाति संतोष नवलकर (37), शांता दत्तात्रेय दाभाड़े (54), दत्तात्रेय चंद्रकांत दाभाड़े (58) के रूप में की गई, जो पुणे के धायरी के निवासी थे; पिंपरी चिंचवड़ के चिखली निवासी मोक्षिता रेड्डी (3) और कोल्हापुर निवासी धनंजय कोली (30)। एक अन्य मृतक की पहचान सतारा निवासी रोहित कदम (25) के रूप में हुई है। दो अन्य लोगों की पहचान अभी नहीं हो पाई है, जिनके शव एक कंटेनर ट्रक से बरामद किए गए हैं। (एजेंसियां)

Also Read-

పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది సజీవ దహనం

హైదరాబాద్ : మహారాష్ట్రలోని పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఒక బ్రిడ్జిపై సరుకులతో వెళుతున్న ట్రక్కు ఆరు వాహనాలను ఢీ కొట్టింది. ఈ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనం కాగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు-ముంబై జాతీయ రహదారి-4లో గూడ్స్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ట్రక్కు అదుపు తప్పి ముందు వెళుతున్న వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు చెలరేగాయి. ఏడెనిమిది వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఫలితంగా ఎనిమిది మంది మరణించారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ధ్వంసమైన వాహనాలతో, గాయపడిన వ్యక్తుల శరీర భాగాలతో హైవే బీతావహంగా కనిపించింది. నవాలే వంతెన దగ్గరలోని గవగడ హోటల్ ముందు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత, హైవేపై వాహనాలు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.

ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం మంటలు చాలా తీవ్రంగా ఉండటం వల్ల కొన్ని వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. మంటలను ఆర్పడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి అధికారులు అగ్నిమాపక సిబ్బందిని స్పాట్కు పంపించారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు సిబ్బంది కూడా ప్రమాద స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు సజావుగా సాగేలా అక్కడ గుమిగూడిన జనాన్ని చెదరగొట్టారు. ప్రమాదం జరిగిన తర్వాత, ధ్వంసమైన, మంటల్లో తగలబడిన వాహనాల నుంచి కాలిపోయిన మృతదేహాలను వెలికితీసిన దృశ్యాలు చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయిన పరిస్థితి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar