सिंगापुर ओपन सुपर-750 में गायत्री गोपीचंद-ट्रीसा जॉली की जोड़ी ने मचाया धमाल, किया सेमीफाइनल में प्रवेश

हैदराबाद : भारतीय महिला युगल जोड़ी ट्रीसा जॉली और गायत्री गोपीचंद ने अपना शानदार प्रदर्शन जारी रखते हुए सिंगापुर ओपन सुपर 750 के सेमीफाइनल में जगह बना ली है। इन दोनों भारतीय खिलाड़ियों ने धमाकेदार प्रदर्शन करते हुए टूर्नामेंट में भारत उम्मीदों को जिंदा रहा रखा है। ट्रीसा जॉली और गायत्री गोपीचंद ने 31 मई को खेले गए क्वार्टर फाइनल में कोरियाई जोड़ी की जोड़ी को हरा दिया।

इस मैच में पहले सेट में हारने के बाद भारतीय जोड़ी पर मैच में हार का खतरा मंडराने लगा था, इसके बाद उन्होंने वापसी की और लगातार 2 सेट जीतकर मैच अपने नाम कर लिया। इसके साथ ही दोनों ने सेमीफाइनल में अपना स्थान पक्का कर लिया है।

भारतीय जोड़ी ने दुनिया की 6वें नंबर की जोड़ी किम सो यियोंग और कोंग ही योंग को रोमांचक मुकाबले में हराया। इस मैच में ट्रीसा और गायत्री ने कोरियाई जोड़ी पर जीत हासिल की। इस क्वार्टर फाइनल में भारतीय जोड़ी ने 18-21, 21-19, 24-22 से कोरियाई जोड़ी को हरा दिया। इसके धमाकेदार जीत के साथ ट्रीसा जॉली और गायत्री गोपीचंद ने सिंगापुर ओपन 2024 में BWF वर्ल्ड टूर सुपर 750 इवेंट में अपने पहले सेमीफाइनल में प्रवेश कर लिया है।

अब भारत की इस महिला डबल्स का सामना सेमीफाइनल मैच में शनिवार को जापान की नामी मात्सुयामा/चिहारू शिफा और इंडोनेशिया की अप्रियानी राहायु/सीती फादिया सिल्वा रामधंती के बीच की विजेता से होगा। अब भारतीय टीम जापान से भिड़ेगी या फिर इंडोनेशिया से उसका सामना होगा। ये अभी तय होगा। (एजेंसियां)

https://twitter.com/BAI_Media/status/1796436383198044534?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1796436383198044534%7Ctwgr%5E13fadaabab58533ae4efe0e60b208d7254a73463%7Ctwcon%5Es1_&ref_url=http%3A%2F%2Fnewsroom.etvbharat.org

సింగపూర్ ఓపెన్ సూపర్-750లో సంచలనాలు సృష్టిస్తున్న గాయత్రి జోడీ

హైదరాబాద్ : సింగపూర్‌లో జరుగుతున్న సింగపూర్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల డబుల్స్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ అదరగొడుతున్నారు. వరల్డ్ నం.30 ర్యాంక్‌లో ఉన్న ఈ జంట రెండో రౌండ్‌లో వరల్డ్ నం.2 జోడీకి షాకిచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. క్వార్టర్స్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ వరల్డ్ నం.6 జోడీని చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ఉమెన్స్ డబుల్స్ క్వార్టర్స్‌లో గాయత్రి-ట్రీసా జాలీ 18-21, 21-19, 24-22 తేడాతో సౌత్ కొరియాకు చెందిన కిమ్ యి యాంగ్-కాంగ్ యాంగ్‌ ద్వయంపై విజయం సాధించింది. గంటా 19 నిమిషాలపాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌ను కొరియా షట్లర్లు నెగ్గడంతో మొదట భారత క్రీడాకారిణులకు శుభారంభం దక్కలేదు.

మిగతా రెండు గేముల్లో గాయత్రి, ట్రీసా జాలీ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. రెండో గేమ్‌లో ఒక దశలో వారు 18-12తో వెనుకబడి మ్యాచ్‌ని కోల్పోయే స్థితిలో నిలిచారు. ఈ సమయంలో వారు పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 18-17తో పోటీలోకి వచ్చిన వారు అదే జోరులో రెండో గేమ్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఇక, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో నువ్వానేనా అన్నట్టు పాయింట్ల కోసం భారత్, కొరియా షట్లర్లు పోటీపడ్డారు. అయితే, మొదటి నుంచి గాయత్రి జోడీ ఆధిక్యం కనబర్చినా ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. 19-19తో స్కోరు సమమవడంతో ఉత్కంఠ తారాస్థాయికి వెళ్లగా 22-22 తర్వాత గాయత్రి జోడీ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను దక్కించుకుంది. సూపర్ 750 టోర్నీలో సెమీస్‌కు చేరుకోవడం గాయత్రి-ట్రీసా జాలీ జోడీకి ఇదే తొలిసారి. శనివారం జరిగే సెమీస్‌లో నమీ మత్సుయమ-చిహారు షిడా (జపాన్)తో తలపడనుంది.
(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X