आराधनोत्सवम में भाग लेने जा रहा छात्रों का वाहन हो गया पंचर, चालक सहित पांच लोगों की मौत

हैदराबाद: बुधवार को अलसुबह हुए भीषण सड़क हादसे में पांच लोगों की मौके पर ही मौत हो गई। यह दुखद घटना कर्नाटक में घटी है। मिली जानकारी के अनुसार, मंत्रालयम वैदिक स्कूल के छात्र एक तूफान वाहन में रघुनंदन तीर्थ आराधनाोत्सवम में भाग लेने के लिए जा रहे थे। इसी क्रम में तूफान अचानक पंचर हो जाने से पलट गया।

इसके चलते वाहन में सवार छात्रों सहित चालक की भी गंभीर चोटों होने के कारण मौके पर ही मौत हो गई। स्थानीय पुलिस ने मृतकों की पहचान आंध्र प्रदेश के कर्नूल जिले के निवासी के रूप में की है। पंचनामा करने के बाद में शवों को पोस्टमार्टम के लिए स्थानीय अस्पताल भेज दिया है।

Also Read-

ఘోర రోడ్డు ప్రమాదం, డ్రైవర్ సహా ఐదుగురు విద్యార్థులు మృతి

హైదరాబాద్ : బుధవారం తెల్లవారుజామును జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు తుఫాన్ వాహనం లో రఘునందన తీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తుఫాన్ వాహనం రన్నింగ్‌లో పంచర్ కావడంతో ఒక్కసారిగా బోల్తా పడింది.

దీంతో అందులో ఉన్న విద్యార్థులతో పాటు డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వాసులుగా స్థానిక పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X