Delhi Liquor Scam : सुप्रीम कोर्ट में MLC कविता को लगा झटका, 24 मार्च को ही होगी याचिका पर सुनवाई

हैदराबाद: भारत जागृति की संस्थापिका, सीएम केसीआर की बेटी और एमएलसी के कविता को सुप्रीम कोर्ट में झटका लगा है। कविता ने शुक्रवार को 20 तारीख को ईडी की सुनवाई में पेश होने के नोटिस को चुनौती देते हुए एक तत्काल याचिका दायर की। सुप्रीम कोर्ट की बेंच ने 17 मार्च को मामले की सुनवाई की। सुप्रीम कोर्ट ने साफ कर दिया है कि याचिका की जांच की है और पहले के निर्णय के मुताबिक 24 मार्च को ही इस पर सुनवाई की जाएगी।

कविता ने याचिका में सुप्रीम कोर्ट से 20 तारीख को ईडी की सुनवाई में भाग लेने के क्रम में 24 तारीख को निर्धारित सुनवाई को पहले करने का अनुरोध किया। कविता ने अपनी याचिका में आरोप लगाया कि ईडी महिलाओं के अधिकारों के खिलाफ बने नियमों के खिलाफ काम कर रही है। जबरन बयान ले रही है।

संबंधित खबर :

Delhi Liquor Scam : సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ, 24వ తేదీనే పిటీషన్ విచారిస్తాం

హైదరాబాద్ : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ విచారణ 20వ తేదీన హాజరుకావాలన్న నోటీసులను సవాల్ చేస్తూ అత్యవసరం పిటీషన్ దాఖలు చేశారామె. దీనిపై మార్చి 17వ తేదీ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం విచారణ చేసింది. మీ పిటీషన్ పరిశీలించాం ముందుగా నిర్ణయించినట్లు మార్చి 24వ తేదీనే విచారిస్తాం అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

20వ తేదీన ఈడీ విచారణకు హాజరవుతున్న క్రమంలో 24వ తేదీన చేపట్టాల్సిన విచారణను ముందుగానే చేపట్టాలని సుప్రీంకోర్టును కోరారు కవిత. మహిళల హక్కులకు విరుద్ధంగా నిబంధనలకు భిన్నంగా ఈడీ వ్యవహరిస్తుందని బలవంతంగా వాంగ్మూలం తీసుకుంటారని తన పిటీషన్ లో స్పష్టం చేశారు కవిత. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X