Crime: पुलिस पर हमले के मामले में 37 लोग गिरफ्तार, इन धाराओं के तहत मामला दर्ज

हैदराबाद : हाल ही में तेलंगाना के खम्मम जिले के सत्तुपल्ली मंडल के अंतर्गत चंद्रायपालेम गांव के बाहरी इलाके में दो आदिवासी समूहों के बंजर भूमि को लेकर बीच विवाद हो गया था। पुलिस दोनों पक्षों को समझाने और हालात पर काबू पाने के लिए मौके पर गई थी। तभी आदिवासियों ने पुलिस पर हमला कर दिया। इस हमले पांच पुलिसकर्मी घायल हो गये थे।

इस मामले में पुलिस ने 19 महिलाओं और 18 पुरुषों सहित 37 आदिवासियों पर विभिन्न धाराओं में मामला दर्ज किया है। पुलिस और वन कर्मचारियों के कर्तव्यों में बाधा डालना, हत्या का प्रयास, घातक हथियार रखना, वन भूमि पर अतिक्रमण का प्रयास करना आदि।

कल्लूर एसीपी ए रघु, टाउन सीआई टी किरण और ग्रामीण सीआई वेंकटेश ने कहा कि आदिवासियों के पीछे गाड़ी चला रहे मद्दीशेट्टी समेलु के खिलाफ मामले दर्ज किए गए हैं और उसे सत्थुपल्ली अदालत में पेश किया गया और रिमांड पर भेज दिया गया।

संबंधित खबर :

పోలీసులపై దాడి కేసులో 37 మంది అరెస్ట్

హైదరాబాద్: సత్తుపల్లి మండలం పరిధిలోని చంద్రాయపాలెం గ్రామ శివారులో ఆదివారం రెండు గిరిజన వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేస్తూ సమయంలో గిరిజనులు పోలీసులపై దాడులు జరిగాయి. 19 మంది మహిళలు, 18 మంది పురుషులు పై 37 మంది గిరిజనులపై పలు సెక్షన్ లో కేసు నమోదు చేశారు.

పోలీస్, ఫారెస్ట్ ఉద్యోగుల విధులకు భంగం కలిగించడం, హత్యాయత్నం, మారణ ఆయుధాలు కలిగి ఉండటం, ఫారెస్ట్ భూములను ఆక్రమించుకునే ప్రయత్నం తో పాటు గిరిజనుల వెనుక ఉండి నడిపిస్తున్న మద్దిశెట్టి సామేలు పై కేసులు నమోదు చేసి సత్తుపల్లి కోర్టులో హాజరపరిచి రిమాండ్ కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ ఏ రఘు, పట్టణ సీఐ టీ కిరణ్, రూరల్ సీఐ వెంకటేష్ తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X