चंडूरु रणभेरी सभा में BJP पर भड़के CM KCR, बोले- “दिल्ली के दलाल तेलंगाना में आकर चार विधायक खरीदने की साजिश रची”

हैदराबाद: तेलंगाना चंडूरु रणभेरी सभा में सीएम केसीआर ने भाजपा पर भड़क उठे। टिप्पणी की कि दिल्ली के दलालों ने तेलंगाना में आकर चार विधायकों को खरीदने की साजिश रची है। लेकिन हमारे बच्चों ने तेलंगाना के स्वाभिमान ध्वज को हिमालय से भी ज्यादा ऊंचा उठाया है।

केसीआर ने चार विधायक (विधायकों की खरीदी) पायलट रोहित रेड्डी, गुव्वल बालराजू, रेगा कांता राव और बीरम हर्षवर्धन रेड्डी की तारीफ करते हुए कहा कि ऐसे नेताओं की तेलंगाना की राजनीति के लिए जरूरी हैं। सौ करोड़ रुपये रिश्वत के लिए यह विधेयक बिके नहीं और उसे ठुकरा दिया है। ऐसे विधायक बधाई के पात्र है।

केसीआर ने सवाल किया कि क्या बीजेपी वाले सैकड़ों करोड़ अवैध धन ले आकर हमारे विधायकों को खरीदते है? मोदी दो बार प्रधानमंत्री बने हैं। सवाल किया कि और क्या चाहते हैं? दिल्ली से दूत आकर तेलंगाना के विधायकों को खरीदते है तो क्या यह बात पीएम मोदी को मालूम नहीं है। मोदी के इशारे बिना यह नहीं हो सकता।

केसीआर ने कहा कि दिल्ली से आये दूतों को जेल में डाल दिया गया। साथ ही केसीआर ने कमेंट किया कि अगर यह समस्या हमारी नहीं है ऐसा मानते है तो हमें और नुकसान होगा। इसलिए लोगों को वोट देते समय सोचने की सलाह दी जाती है। केसीआर ने कहा कि यदि आप कांटों का पेड़ लगाते हैं, तो वे फल नहीं देते है, इसलिए फलों के पेड़ लगाई जानी चाहिए।

अपडेट जारी…

ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది : సీఎం కేసీఆర్

న‌ల్ల‌గొండ : ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అల‌వోక‌గా వేస్తే, ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది. చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి. తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్త‌ది. ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్ర‌మాదం వ‌స్త‌ది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండూరు మండ‌లం బంగారిగడ్డ‌లో నిర్వ‌హించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ మునుగోడు ఉప ఎన్నిక అవ‌స‌రం లేకుండానే వ‌చ్చింది. ఈ ఉప ఎన్నిక ఫ‌లితం ఎప్పుడో తేల్చేశారు అది కూడా తెలుసు. నేను కొత్త‌గా చెప్ప‌డానికి ఏం లేదు. మీకు అన్ని విష‌యాలు తెలుసు. ఒక నాలుగు విష‌యాలు చెప్పాల‌ని చెప్పి ఇక్క‌డికి వ‌చ్చాను. ఎల‌క్ష‌న్లు వ‌స్తాయి. ఎన్నిక‌లు రాగానే ఏందో ఏమో మాయ‌రోగం ప‌ట్టుకుంటుంది. గ‌త్త‌ర గ‌త్త‌ర లొల్లి లొల్లి ఉంట‌ది. కొంద‌రైతే గ‌జం ఎత్తున గాల్లోనే న‌డుస్తున్నారు. విచిత్ర వేషాధారులు, అనేక పార్టీలు వ‌స్తాయి. ప్ర‌జ‌ల‌కు మ‌న‌కెందుకు ఉండాలి.

నేను చెప్పిన మాట‌లు జాగ్ర‌త్త‌గా వినండి. చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నాను. ఈ మాట‌ల‌ను ఇక్క‌డ‌నే వ‌దిలేసి వెళ్లిపోవ‌ద్దు. మీ ఊరెళ్లిన త‌ర్వాత చ‌ర్చ చేసి నిజ‌నిజాలు తేల్చాలి. ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అల‌వోక‌గా వేస్తే.. ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది. చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి. తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్త‌ది. ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్ర‌మాదం వ‌స్త‌ది.

దేశంలో ఉన్న‌ది ప్ర‌జాస్వామ్యం. ఈ దేశంలో ఏం జ‌రుగుతుందో మ‌న‌సు విప్పి ఆలోచించాలి. ఓటు వేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించాలి. క‌రిచే పాము అని చెప్పి మెడ‌లో వేసుకుంటామా? ఆలోచించాలి. దేశంలో చైత‌న్యం రానంత వ‌ర‌కు దుర్మార్గ రాజ‌కీయాలు కొన‌సాగుతాయి. దోపిడీదారులు మాయ‌మాట‌లు చెప్పి మోసం చేస్తారని కేసీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X