तेलंगाना में स्थानीय चुनावों का शंखनाद, पांच चरणों चुनाव, आचार संहिता लागू

हैदराबाद: तेलंगाना में स्थानीय चुनावों का बिगुल बज चुका है। इसी क्रम में तेलंगाना राज्य चुनाव आयोग ने सोमवार को चुनाव कार्यक्रम जारी कर दिया है। हैदराबाद के एसी गार्ड्स में आयोजित एक प्रेस कॉन्फ्रेंस में तेलंगाना चुनाव अधिकारी राणी कुमुदिनी ने बताया कि चुनाव अधिसूचना 9 अक्टूबर को जारी की जाएगी।

चुनाव अधिकारी ने बताया कि 31 जिलों के 565 मंडलों में 5,749 एमपीटीसी और 656 जेडपीटीसी सीटों के लिए दो चरणों में चुनाव होंगे। इसी तरह, पंचायत चुनाव तीन चरणों में होंगे। स्थानीय चुनाव प्रक्रिया 9 अक्टूबर से शुरू होकर 9 नवंबर तक चलेगी। साथ ही, यह भी घोषणा की है कि तेलंगाना में आज से चुनाव आचार संहिता लागू हो गई है।

ग्राम पंचायत चुनाव की अधिसूचना 9 अक्टूबर को जारी की जाएगी। पंचायत चुनाव तीन चरणों में होंगे। पंचायत चुनाव के लिए मतदान 31 अक्टूबर, 4 और 8 नवंबर को होगा। परिणाम उसी दिन शाम को जारी किए जाएँगे। एमपीटीसी और जेडपीटीसी चुनाव के लिए मतदान दो चरणों में 23 और 27 अक्टूबर को होगा। चुनाव प्रक्रिया 11 नवंबर को परिणामों की घोषणा के साथ समाप्त होगी। गौरतलब है कि स्थानीय चुनाव में पिछडी जाति समुदाय को 42 फीसदी आरक्षण को लेकर तेलंगाना उच्च न्यायालय में मामला चल रहा है। इसी बीच तेलंगाना सरकार ने स्थानीय चुनाव का शंखनाद कर दिया है।

यह भी पढ़ें-

‘స్థానిక’ పోరుకు మోగిన నగారా

హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నరాగా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఇవాళ హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని మాట్లాడుతూ.. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.

31 జిల్లాల్లో 565 మండలాల్లో రెండు విడతల్లో 5,749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ స్థానలకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 9తో ముగుస్తుందని తెలిపారు. ఈ క్షణం నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు.

గ్రామపంచాయతీ ఎన్నికలకు అక్టోబర్​ 9న నోటిఫికేషన్​ విడదల కానుంది. మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్​ 31, నవంబర్​ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్​ నిర్వహిస్తారు. అదే రోజున సాయంత్రం ఫలితాలు విడుదల చేయనున్నారు. అక్టోంబర్​ 23న, 27న రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల పోలింగ్​ నిర్వహించునున్నారు. ఫలితాలు నవంబర్​ 11న ప్రకటించడంతో ఎన్నికల ప్రక్రియ ముగుయనుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X