हैदराबाद में हद पार कर गया चैम्पियंस ट्रॉफी का जश्न, पुलिस ने दिया लाठी को काम

[नोट- किसी समस्या या मांग को लेकर सड़कों या निर्धारित ठिकानों पर आकर आंदोलन करना गलत नहीं, ऐसे समय में भी आंदोलनकारियों की ओर से आने-जाने वालों को, दूध, एंबुलेंस, मेडिकल स्टोर्स और रोजमर्रा की चीजों को छूट दी जाती है और देनी भी चाहिए। लेकिन कल आईसीसी चैंपियंस ट्रॉफी 2025 जीत के बाद हैदराबाद शहर में जिस तरह से जश्न मनाया गया, वह अत्यंत निंदनीय है। इस जश्न के चलते अनेक लोगों को दिक्कतों का सामना करना पड़ा। किसी भी खेल में हार-जीत सामान्य बात है। इसका आनंद लेना ही हर खेल प्रेमी की भावना होनी चाहिए।]

हैदराबाद: ज्ञातव्य है कि टीम इंडिया ने आईसीसी चैंपियंस ट्रॉफी 2025 जीत ली है। भारत ने रविवार को दुबई में न्यूजीलैंड के खिलाफ फाइनल मैच में चार विकेट से शानदार जीत हासिल की। इसी क्रम में क्रिकेट प्रशंसकों ने हैदराबाद शहर में बड़े पैमाने पर जश्न मनाया।

बड़ी संख्या में युवक सड़कों पर उतर आए और खुशी से नाचने और चिल्लाने लगे। एक दूसरे को मिठाइयाँ बाँटी। जमकर आतिशबाजी की। हैदराबाद के टैंक बंड और शहर के अन्य इलाकों में युवाओं ने टीम इंडिया की जीत का जश्न मनाया। दिलसुखनगर के चैतन्यपुरी इलाके में बड़ी संख्या में युवक सड़कों पर उतरे और टीम इंडिया के समर्थन में नारे लगाए।

दिलसुखनगर क्षेत्र के कई छात्रावासों से छात्र और युवक के मेट्रो स्टेशन पर उमड़ने के कारण यातायात जाम हो गया। इसके कारण वाहन चालकों को काफी परेशानियों का सामना करना पड़ा। कुछ युवक वाहनों पर चढ़कर और नाचने, गाने और चिल्लाने लगे। इसी क्रम में पुलिस ने मेट्रो स्टेशन से हटाने का प्रयास किया। जब युवकों ने पुलिस की बात नहीं मानी तो लाठीचार्ज किया। इससे संबंधित कई वीडियो सोशल मीडिया पर वायरल हो गये हैं।

यह भी पढ़ें-

ఛాంపియన్ ట్రోఫీ సంబరాలు, హైదరాబాద్ లో పోలీసుల లాఠీఛార్జ్

హైదరాబాద్ : ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025ని టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహా నగరంలో క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆనందంతో డ్యాన్సులు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. టపాసులు కాల్చారు. హైదరాబాద్ ట్యాండ్ బండ్ ప్రాంతంతోపాటు ఇతర ఏరియాల్లో యువత టీమిండియా విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక దిల్‌సుఖ్‌నగర్ చైతన్యపురి ప్రాంతంలోనూ భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన యువత టీమిండియాకు మద్దతుగా నినాదాలు చేశారు.

దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలోని పలు హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు, యువకులు మెట్రో స్టేషన్ దగ్గరకు భారీగా చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు యువకులు వాహనాలపై ఎక్కి డ్యాన్సులు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అక్కడ్నుంచి పంపే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేసి వారిని అక్కడ్నుంచి తరిమేశారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X