Road Accident: सड़क पर खड़ी टेम्पो को लॉरी ने मारी टक्कर, चार लोगों की मौके पर ही मौत और…

हैदराबाद: आंध्र प्रदेश के श्री सत्यसाईं जिले में शनिवार सुबह तड़के एक सड़क दुर्घटना में चार लोगों की मौके पर ही जान चली गई। जबकि चार अन्य गंभीर रूप से घायल हो गये।

पुलिस के अनुसार, अमरापुरम मंडल के अंतर्गत गुडीबंडा गांव के 14 लोग एक टेम्पो में तिरुमला में भगवान बालाजी के दर्शन करने के लिए गये थे। दर्शन के बाद वापस आते समय से मडकशिरा मंडल के बुल्लासुमुद्रम के पास सड़क पर खड़ी टेम्पो को लॉरी ने उसे पीछे से टक्कर मार दी। इस हादसे में चार लोगों की मौके पर ही जान चली गई और चार अन्य गंभीर रूप से घायल हो गए।

स्थानीय लोगों ने यह देखा तो पुलिस को सूचित किया। पुलिस मौके पर पहुंच और दुर्घटना क्षेत्र का निरीक्षण किया और घायलों को इलाज के लिए अस्पताल पहुंचाया। खबर है कि चारों लोगों की हालत भी गंभीर है। पुलिस मामला दर्ज कर जांच कर रही है।

Also Read-

ఆగి ఉన్న టెంపోను బలంగా ఢీకొట్టిన లారీ, నలుగురు దుర్మరణం

హైదరాబాద్‌: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే అమరాపురం మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన 14 మంది టెంపోలో తిరుమలకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలోనే మడకశిర మండల పరిధిలోని బుళ్లసుముద్రం సమీపంలో వారు ఆగి ఉన్న టెంపోను వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా వారు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X