EVM Damage Case : डीजीपी ने सीईसी को सौंपी यह रिपोर्ट

हैदराबाद : मालूम हो कि आंध्र प्रदेश के पलनाडु जिले के पलवई गेट स्थित मतदान केंद्र पर विधायक पिन्नेल्ली रामकृष्ण रेड्डी ने उत्पात मचाया और ईवीएम को नष्ट कर दिया। हालांकि, वह आंध्र प्रदेश से तेलंगाना भाग गया। पुलिस उसे पकड़ने की कोशिश कर रही है।

इस संदर्भ में डीजीपी हरीश कुमार गुप्ता ने केंद्रीय चुनाव आयोग को रिपोर्ट सौंपी है। पता चला है कि इस रिपोर्ट में सनसनीखेज बातें शामिल हैं। डीजीपी ने चुनाव आयोग को बताया कि पिन्नेल्ली रामकृष्ण रेड्डी को जल्द ही गिरफ्तार किया जाएगा।

डीजीपी ने आगे कहा कि पिन्नेल्ली के खिलाफ पहले ही लुक आउट नोटिस जारी किया जा चुका है। विभिन्न धाराओं के तहत मामला दर्ज किया गया है। उन्होंने कहा कि चार टीमें पिन्नेल्ली को पकड़ने की कोशिश कर रही हैं। डीजीपी ने सीईसी को रिपोर्ट सौंपी है कि पिन्नेल्ली को पकड़ने के लिए एसपी के नेतृत्व में तलाशी अभियान जारी है।

संबंधित खबर-

EVM Damage Case : సీఈసీకి నివేదిక అందజేసిన డీజీపీ

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పాల్వాయి గేటు వద్ద పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బీభత్సం సృష్టించి ఈవీఎం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఏపీ నుంచి తెలంగాణకు పారిపోయారు. దీంతో ఆయనను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నివేదికను అందజేశారు. ఈ నివేదికలో సంచలన విషయాలు పొందుపర్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తామని ఈసీకి డీజీపీ తెలిపారు.

ఇప్పటికే పిన్నెల్లిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. పన్నెల్లిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. పిన్నెల్లి పట్టుకునేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టామని సీఈసీకి డీజీపీ నివేదిక అందజేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X