EVM Damage Case : पुलिस को पीछा करते देख रूट बदलकर विधायक पिन्नेल्ली रामकृष्ण रेड्डी ऐसे हुआ फरार

हैदराबाद : आंध्र प्रदेश के माचर्ला वाईसीपी विधायक पिन्नेल्ली रामकृष्ण रेड्डी ईवीएम तोड़फोड़ मामले में गिरफ्तारी से बचने के लिए पुरजोर कोशिश कर रहे हैं। पुलिस भी उसे पकड़ने के लिए उसी रेंज में पीछा कर रही है। जैसे-जैसे पिन्नेल्ली की खोज जारी है, वैसे-वैसे कुछ दिलचस्प तथ्य सामने आए हैं।

टीडीपी सूत्रों का कहना है कि विधायक पिन्नेल्ली रामकृष्ण रेड्डी ने दुबई जाने की योजना बनाई, लेकिन उसकी रणनीति विफल हो गई। पता चला कि आज (बुधवार) उन्होंने दोपहर 1.20 बजे शमशाबाद हवाई अड्डे से दुबई के लिए रवाना होने की योजना बनाई। उन्हें 12 बजे शमशाबाद हवाई अड्डे पर पहुंचना था, लेकिन यह जानने के बाद कि एपी पुलिस की टीम हवाई अड्डे पर आ गई है। वे नहीं गए। इसके बाद पिन्नेल्ली ने भागने के लिए अपना रास्ता बदल लिया।

खबर है कि रूट बदलकर मेदक की ओर चला गया। पिन्नेल्ली की गतिविधियों पर पुलिस की नज़र रख रही है तो उसने कार, ड्राइवर और मोबाइल को संगारेड्डी जिले के कंदी में छोड़ दिया और दूसरे वाहन से भाग गया। खबर है कि पुलिस विधायक के कार ड्राइवर और बंदूकधारियों से पूछताछ कर रही है. दूसरी ओर, पिन्नेल्ली रामकृष्ण रेड्डी को शरण देने वालों को भी हिरासत में लेकर पूछताछ कर रही है।

संबंधित खबर-

పోలీసులు వెంటపడడంతో అన్ని వదిలేసి పరారైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

హైదరాబాద్ : ఈవీఎంను పగలగొట్టిన కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు కూడా అదే రేంజ్ వేటాడుతున్నారు. పిన్నెల్లి కోసం అన్వేషణ కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నాడని, అయితే వ్యూహం బెడిసి కొట్టిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 1.20 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడని, అయితే మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉన్నప్పటికీ ఎయిర్‌పోర్ట్‌లో ఏపీ పోలీస్ టీమ్ మాటు వేసిందని తెలుసుకొని వెళ్లలేదని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా పోలీసులు ఎయిర్‌పోర్టులో ఉన్నారనే విషయం తెలుసుకున్న పిన్నెల్లి తప్పించుకునేందుకు రూట్ మార్చినట్టు తెలుస్తోంది.

రూట్ మార్చి మెదక్ వైపు వెళ్లారని సమాచారం. పిన్నెల్లి కదలికలను పోలీసులు ట్రాక్ చేస్తుండడంతో సంగారెడ్డి జిల్లా కంది వద్ద కారు, డ్రైవర్, మొబైల్‌ను వదిలేసి వేరే వాహనంలో పరారు అయ్యారని సమాచారం. దీంతో కారు డ్రైవర్‌, గన్‌మెన్‌లను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఆశ్రయం ఇచ్చినవారిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తునట్టు తెలుస్తోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X