तालाब में तैरने गये तीन युवकों की मौत, मृतक हैदराबाद निवासी

हैदराबाद : सिद्दीपेट जिले के वर्गल मंडल के सामलपल्ली गांव में तीन युवक तालाब में डूब गए। मासानपल्ली में रिश्तेदार के घर आए तीन युवक तैराकी सीखने के लिए सामानपल्ली गांव के तालाब में तैयरने गए थे।

तैरने के लिए तालाब में उतरने के बाद दुर्घटनावश डूब जाने से तीनों युवकों की मौत हो गई। मृतक हैदराबाद के रहने वाले हैं। मामले की जानकारी मिलते ही पुलिस मौके पर पहुंची। तीनों युवकों के शव तालाब से बाहर निकाले गए।

पंचनामा करने के बाद में शवों को पोस्टमॉर्टम के लिए मोर्चरी भेज दिया गया। मृतकों की पहचान कासीम, सोहेल और मुस्तफा के रूप में की गई है। इस संबंध में अधिक जानकारी की प्रतिक्षा है।

హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి గ్రామంలోని చెరువులో ఈత కోసం వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతిచెందారు. మాసాన్ పల్లిలో బంధువుల ఇంటికి వచ్చిన ముగ్గురు యువకులు ఈత నేర్చుకోవడానికి సామలపల్లి గ్రామ చెరువు వద్దకు వెళ్లారు.

చెరువులోకి దిగడంతో ప్రమాదవశాత్తు నీట మునిగి ముగ్గురు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ కు వాసులు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముగ్గురు యువకుల మృతదేహాలను చెరువును బయటకు తీయించారు.

అనంతరం పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. చనిపోయిన వారిని ఖాసీమ్, సోహెల్, ముస్తఫాగా గుర్తించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X