वाईएस विवेकानंद रेड्डी हत्याकांड : सांसद वाईएस अविनाश रेड्डी से सीबीआई ने की लंबी पूछताछ

हैदराबाद: पूर्व मंत्री और कांग्रेस पार्टी के वरिष्ठ नेता वाईएस विवेकानंद हत्याकांड में सांसद वाईएस अविनाश रेड्डी की सीबीआई पूछताछ खत्म हो गई है। अधिकारियों ने उनसे हैदराबाद के कोठी स्थित सीबीआई कार्यालय में साढ़े चार घंटे तक पूछताछ की। खबर है कि इसी मामले में गिरफ्तार किए गए दस्तगिरी के बयान के आधार पर सीबीआई ने पूछताछ की है.

खबरों में बताया गया है कि अधिकारियों ने अविनाश के कॉल डेटा और बैंक लेनदेन के बारे में पूछताछ की है। अविनाश रेड्डी ने कहा कि उन्होंने सीबीआई अधिकारियों द्वारा पूछे गए सभी सवालों का जवाब दिया है। उन्होंने साफ किया कि जब भी उन्हें दोबारा बुलाया जाएगा वह जांच में शामिल होंगे।

उन्होंने कहा कि सीबीआई अधिकारियों को जांच को पारदर्शी बनाने को कहा गया है। उन्होंने कहा कि वह जांच से जुड़े मामलों का खुलासा नहीं कर सकते। साथ ही कहा कि कुछ मीडिया संगठन उनके खिलाफ झूठा प्रचार कर रहे हैं।

హైదరాబాద్ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో నాలుగున్నర గంటలపాటు అధికారులు ఆయన్ను విచారించారు. ఇదే కేసులో అరెస్టైన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ చేసినట్లు తెలుస్తోంది.

అవినాష్ కాల్ డేటా, బ్యాంకు ట్రాన్సక్షన్స్పై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. సీబీఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చానని అవినాష్ రెడ్డి చెప్పారు. మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతానని స్పష్టం చేశారు.

విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐ అధికారులను కోరినట్లు చెప్పారు. ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన విషయాలు బహిర్గతం చేయలేనని అన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X