मेडारम महाजातरा में भयंकर दुखद घटना, दो श्रद्धालुओं की मौत

हैदराबाद: तेलंगाना के मेडारम महाजातरा में बड़ा हादसा हो गया। दो श्रद्धालुओं की मौत हो गई। जनगांव जिले के बच्चन्नापेट मंडल के कोडवटूर गांव निवासी चिंतल कोमुरय्या (68) गुरुवार को जातरा में आया था। इस अवसर पर उसने वन देवताओं की पूजा-अर्चना की। इसी समय दिल का दौरा पड़ने से वह वहीं पर गिर गया। जब उसे अस्पताल ले जाया गया तो डॉक्टरों ने पुष्टि की कि उसकी पहले ही मौत हो चुकी है।

दूसरी ओर जम्पन्ना नदी में पवित्र स्नान करते वक्त एक और शख्स डूब गया। कामारेड्डी जिले के सायलू नामक शख्स नदी में नहाने के दौरान लापता हो गया। हालाँकि, मेडारम महाजातरा में एक ही दिन में दो लोगों की मौत हो जाने से मातम छा गया है। इसके चलते अधिकारी और पुलिस ने तुरंत श्रद्धालुओं को सतर्क कर दिया। श्रद्धालुओं को नदी में स्नान करते समय उचित सावधानी बरतने की सलाह दी है। इस संबंध में पूरी जानकारी नहीं मिल पाई है।

మేడారం మహాజాతరలో తీ ఇద్దరు భక్తుల మృతి

హైదరాబాద్: మేడారం మహా జాతరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరుకు చెందిన చింతల కొమురయ్య (68) గురువారం జాతరకు వచ్చారు. ఈ సందర్భంగా వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.

మరోవైపు జంపన్న వాగులో స్నానం చేస్తూ మరొక వ్యక్తి గల్లంతు అయ్యారు. కామారెడ్డి జిల్లాకు చెందిన సాయిలు అనే వ్యక్తి వాగులో స్నానం చేస్తూ గల్లంతై మరణించినట్లు సమాచారం. అయితే, ఒకే రోజు ఇద్దరు జాతరలో మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులు భక్తులను హెచ్చరించారు. వాగులో స్నానం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X