Q NEWS : तीनमार मल्लन्ना का सनसनीखेज फैसला, सभी संपत्ति सरकार…

हैदराबाद : वरंगल-खम्मम-नलगोंडा निर्वाचन क्षेत्र के लिए एमएलसी उम्मीदवार के रूप में कांग्रेस पार्टी की ओर से चुनाव लड़ रहे तीनमार मल्लन्ना (चिंतपंडु नवीन कुमार) ने सनसनीखेज फैसला लिया है। उन्होंने ऐलान किया कि वह अपनी 1.50 करोड़ रुपये की संपत्ति सरकार को सौंप रहे हैं। तीनमार मल्लन्ना ने एमएलसी के रूप में अपने नामांकन दाखिल किये जाने के संदर्भ में शहर में एक विशाल रैली का आयोजन किया।

इस मौके पर मल्लन्ना ने अपनी संपत्ति को सरकार को सौंपने की घोषणा की है। उन्होंने कहा कि सरकार के मुख्य सचिव जब भी समय देंगे, वह मंत्री कोमाटिरेड्डी वेंकट रेड्डी के साथ मिलकर अपनी संपत्ति के दस्तावेज सरकार को सौंप देंगे। इसके अलावा, उन्होंने यह भी घोषणा की कि वह सरकार से प्राप्त प्रत्येक पैसे के लिए जवाबदेह होंगे। वह स्वच्छ राजनीति करने का विचार लेकर आ रहे हैं। इसके लिए सभी क्षेत्रों के लोगों से योगदान देने की अपील की है।

संबंधित खबर-

Q NEWS : ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం, ఆస్తులు ప్రభుత్వానికి…

హైదరాబాద్ : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకున్న1.50కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా శుక్రవారం పట్టణంలో తీన్మార్ మల్లన్న భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆస్తుల అప్పగింత ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు వెళ్లి తన ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా అప్పగించనున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసకు జవాబుదారిగా ఉంటానని ప్రకటించారు. తను క్లీన్ రాజకీయాలు చేయాలనే ఆలోచనతో వస్తున్నానని తెలిపారు. దానికోసం అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X