Nampally Court: हीरो अल्लू अर्जुन की जमानत याचिका पर सुनवाई टली, अगली सुनवाई…

हैदराबाद: नामपल्ली कोर्ट ने संध्या थिएटर भगदड़ मामले में अभिनेता अल्लू अर्जुन (बन्नी) की नियमित जमानत याचिका की सुनवाई 30 दिसंबर, 2024 तक के लिए टाल दी है। अदालत ने चिक्कडपल्ली पुलिस को इस मामले में काउंटर दाखिल करने का निर्देश दिया।

मालूम हो कि 4 दिसंबर 2024 को पुष्पा 2 के प्रीमियर शो के दौरान संध्या थिएटर के पास भगदड़ मच गई थी। इस भगदड़ में रेवती नाम की महिला की मौत हो गई और उसका बेटा गंभीर रूप से घायल हो गया। अस्पताल में उसका इलाज जारी है। भगदड़ की घटना पर चिक्कडपल्ली पुलिस ने मामला दर्ज किया है।

पुलिस ने इस मामले में हीरो अल्लू अर्जुन को A-11 आरोपी के तौर पर शामिल किया है। इस मामले में 13 दिसंबर को अल्लू अर्जुन को पुलिस ने गिरफ्तार कर नामपल्ली कोर्ट में पेश किया और नामपल्ली कोर्ट ने अल्लू अर्जुन को 14 दिन की रिमांड पर भेज दिया। इस केस को चुनौती देते हुए अल्लू अर्जुन ने तेलंगाना हाई कोर्ट का दरवाजा खटखटाया।

हाई कोर्ट ने याचिका की सुनवाई के बाद अल्लू अर्जुन को 4 हफ्ते की अंतरिम जमानत दी है। अल्लू अर्जुन को जेल से रिहा कर दिया गया। हाई कोर्ट ने बन्नी को इस मामले में रेगुलर नामपल्ली कोर्ट में अर्जी दाखिल करने का निर्देश दिया। इसी क्रम में अल्लू अर्जुन ने शुक्रवार को नामपल्ली अदालत में नियमित जमानत याचिका दायर की। याचिका की सुनवाई हुई तो पुलिस की ओर से पीपी ने काउंटर दाखिल करने के लिए समय मांगा।

इसके साथ ही कोर्ट ने बन्नी की जमानत याचिका पर सुनवाई सोमवार तक के लिए स्थगित कर दी। दूसरी ओर, नामपल्ली अदालत द्वारा लगाई गई 14 दिन की न्यायिक रिमांड आज समाप्त होने पर बन्नी नामपल्ली अदालत में पेश हुए। अल्लू अर्जुन का प्रतिनिधित्व करने वाले वकीलों ने नामपल्ली अदालत को सूचित किया कि उच्च न्यायालय ने इस मामले में अल्लू अर्जुन को अंतरिम जमानत दे दी है।

Also Read-

Pushpa-2 : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‎పై విచారణ వాయిదా

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ (బన్నీ) రెగ్యులర్ బెయిల్ పిటిషన్‎పై 2024, డిసెంబర్ 30వ తేదీకి విచారణను వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులను కోర్టు ఆదేశించింది. 2024, డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు

తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ ను ఏ11 ముద్దాయిగా చేర్చారు చిక్కడపల్లి పోలీసులు. ఈ కేసులో డిసెంబర్ 13న హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసును సవాల్ చేస్తూ అల్లు అర్జున్ హై కోర్టును ఆశ్రయించాడు.

హైకోర్టు అల్లు అర్జున్‎కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్ జైలు నుండి విడుదల అయ్యాడు. ఈ కేసులో రెగ్యులర్ నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని బన్నీకి హై కోర్టు సూచించింది. ఈ మేరకు అల్లు అర్జున్ శుక్రవారం నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎పై విచారణ జరగగా కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసుల తరుఫు పీపీ సమయం కోరారు.

దీంతో బన్నీ బెయిల్ పిటిషన్‎పై కోర్టు సోమవారానికి విచారణ వాయిదా వేసింది. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగియడంతో బన్నీ వర్చువల్ గా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో అల్లు అర్జున్‎కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్న విషయాన్ని ఆయన తరుఫు లాయర్లు నాంపల్లి కోర్టుకు తెలియజేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X