प्रजावाणी कार्यक्रम फिर से शुरू, समस्याओं का समाधान करने में जुटे अधिकारी

हैदराबाद : तेलंगाना में कांग्रेस सरकार द्वारा लाया गया प्रजावाणी कार्यक्रम शुक्रवार से फिर से शुरू हो गया है। यह कार्यक्रम, जो लोकसभा चुनाव संहिता के कारण अस्थायी रूप से स्थगित कर दिया गया था, चुनाव आचार संहिता समाप्त होने के बाद फिर से शुरू किया गया। प्रजावाणी प्रभारी एवं राज्य योजना आयोग के उपाध्यक्ष चिन्नारेड्डी ने कहा कि आज से प्रजावाणी में लोगों के आवेदन स्वीकार करने का कार्यक्रम यथावत जारी रहेगा।

उपाध्यक्ष ने आगे बताया गया है कि यह कार्यक्रम पहले की तरह मंगलवार और शुक्रवार को जारी रहेगा। लंबे समय बाद प्रजावाणी कार्यक्रम फिर से शुरू होने पर बड़ी संख्या में आवेदनकर्ता प्रजा भवन पहुंचे हैं। अधिकारी लोगों की समस्याओं का समाधान करने में जुटे हैं।

यह भी पढ़ें-

తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజావాణి కార్యక్రమం ఇవాళ మళ్లీ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడ్డ ఈ ప్రోగ్రామ్.. కోడ్ ముగియడంతో తిరిగి స్టార్ట్ అయింది. ఇవాల్టి నుంచి ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు.

గతంలో వలే మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక చాలా కాలం తరువాత ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభం కావడంతో పెద్దసంఖ్యలో అర్జీదారులు ప్రజాభవన్ కు చేరుకున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X