పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ 2023 ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (పీజీ ఈసెట్‌)-2023 ఫలితాలు వెలువడ్డాయి. 2023 జూన్ 08 గురువారం రోజున మధ్యాహ్నం 3.30గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి విడుదల ఫలితాలను విడుదల చేశారు. 19 విభాగాల్లో 13 వేల 981 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 

2023-24 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌ / ఫార్మసీ/ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం JNTU  పీజీఈసెట్‌ 2023 పరీక్షను నిర్వహించింది. ఈ ఏడాది మే 29 నుంచి జూన్‌ 1వరకు ఆన్‌లైన్‌ విధానంలో ప్రవేశ పరీక్ష జరిగింది. పరీక్షకు 16,563 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా దాదాపు 14,882 మంది విద్యార్దులు పరీక్షలకు హాజరయ్యారు. (ఏజెన్సీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X