हैदराबाद: माओवादी पार्टी को एक के बाद एक झटके लग रहे हैं। जनवरी से अब तक कथित मुठभेड़ों में कुल 80 माओवादी मारे गये हैं। इसकी पुष्टि खुद वरिष्ठ पुलिस अधिकारियों ने की है। खासकर 2025 की शुरुआत से पुलिस लगातार ‘ऑपरेशन कगार’ के नाम पर तलाशी अभियान चला रही है।
अधिकारियों ने बताया है कि 5 जनवरी को मुठभेड़ में 4 माओवादी मारे गए। उसी महीने की 12 तारीख को मुठभेड़ में 3 नक्सल, 16 जनवरी को मुठभेड़ में 12 माओवादी, 21 जनवरी को मुठभेड़ में 16 नक्सल, 29 जनवरी को मुठभेड़ में 2 माओवादी, 2 फरवरी को मुठभेड़ में 12 नक्सल तथा रविवार को हुई ताजा मुठभेड़ में 31 माओवादी मारे गए। खबरें आ रही है कि मरने वाले माओवादियों की संख्या और भी बढ़ सकती है।

ये आंकड़े बता रहे हैं कि इस साल में अब तक हुए कथित मुठभेड़ों में कुल 80 माओवादी मारे गए हैं। छत्तीसगढ़ के माओवादी प्रभावित सात जिलों को देखा जाये तो ये झीलों, बड़े-बड़े पहाड़ियों और घने जंगलों से घिरा हुआ है। सुकमा, दंतेवाड़ा, नारायणपुर, कांकेर और बस्तर जिलों के क्षेत्र में आने वाले अबूझमाड़ का कुछ हिस्सा दंडकारण्य वनक्षेत्र में घिरा हुआ है।
उड़ीसा, तेलंगाना, आंध्र प्रदेश, छत्तीसगढ़ और महाराष्ट्र के दंडकारण्य में रह रहे माओवादियों के लिए ये वन क्षेत्र सुरक्षित गढ़ माना जाता हैं। इसीलिए देशभर के लगभग सभी माओवादी यहां आकर बसे हैं। इसके चलते पुलिस ने इन ठिकानों को निशाना बनाकर ऑपरेशन कगार शुरू कर दिया है।
उधर, नागरिक अधिकार संगठनों का आरोप है कि मारे गये सभी माओवादी नहीं है। इनमें अधिकतर बेकसूर आदिवासी है। साथ ही माओवादियों की ओर से मीडिया को जारी बयानों में भी यह बात कही गई है कि मुठभेड़ के नाम पर बेकसूर आदिवासियों को बेरहमी से मारा जा रहा है।
Also Read-
మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ, ఈ ఏడాదిలోనే 80 మంది మృతి
హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఈ ఏడాదిలోనే ఏకంగా 80 మంది వరకు మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా 2025 ప్రారంభం నుంచి పోలీసులు వరుసగా కూంబింగ్ లు నిర్వహిస్తున్నారు.
జనవరి 5వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు, అదే నెల 12న జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు, ఇక జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో 12మంది మావోయిస్టులు, జనవరి 21న జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది, జనవరి 29న జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు, ఫిబ్రవరి 2న జరిగిన ఎన్కౌంటర్లో 12మంది మావోయిస్టులు మృతిచెందగా తాజాగా ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో 31 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 80 మంది మావోయిస్టులు మృతిచెందారని గణాంకాలు చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్లో ఏడు జిల్లాలని కలుపుతూ చుట్టూ సెలయేర్లు, పెద్ద పెద్ద గుట్టలు, దట్టమైన అడవులు ఉన్నాయి. సుక్మా, దంతేవాడ, నారాయణపూర్, కాంకేర్, బస్తర్ జిల్లాల ప్రాంతాల్లో అబుజ్ మడ్ కొంత భాగం ఉంటే మరి కొంత భాగం దండకారణ్యంలో ఉంది.
ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లోని దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు ఈ అటవీ ప్రాంతాలు కీలక స్థావరాలు. దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉంటుంది. అందుకే ఈ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న పోలీసులు ఏరివేత మొదలెట్టారు.
మరోవైపు, మరణించిన వారందరూ మావోయిస్టులు కాదని పౌర హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది అమాయక గిరిజనులు. అలాగే, మావోయిస్టులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలలో కూడ ఎన్కౌంటర్ పేరుతో అమాయక గిరిజనులను దారుణంగా చంపుతున్నారని వెల్లడించింది. (ఏజెన్సీలు)