Phone Tapping Case : सामने आ गई है बड़ी सच्चाई, दो प्रमुख नेताओं के नाम आये सामने, यह है चर्चा का विषय

हैदराबाद: फोन टैपिंग मामला तेलंगाना में हड़कंप मचा है। एसआईबी के पूर्व डीएसपी प्रणीत राव की जांच में एक-एक कर परेशान करने वाली सच्चाई सामने आ रही हैं। चर्चा है कि पूर्व एसआईबी प्रमुख को तत्कालीन सरकार में उच्च पदस्थ लोगों के आदेश पर फोन टैप करने के आदेश मिले थे। तदनुसार, डीएसपी प्रणीत राव ने स्वीकार किया कि उन्होंने लक्षित व्यक्तियों के फोन टैप किए हैं।

पुलिस ने पाया कि फोन टैपिंग खासकर चुनाव से पहले की गई थी। इस बीच, जांच से पता चला कि हैदराबाद प्रमुख के रूप में संदीप सांडिल्य के आने के बाद आरोपी साइबराबाद चले गए। एक और चौंकाने वाली बात यह है कि प्रणीत राव ने फोन टैपिंग के मामले में दो अन्य प्रमुख नेताओं के नाम पुलिस को दिए हैं। अब ये दोनों नेता कौन हैं ये गर्म विषय बन गया है।

संबंधित खबर:

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగు చూస్తోన్న నిజాలు, ఇద్దరు కీలక నేతల పేర్లు వెల్లడి

హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో దిమ్మతిరిగే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యక్తుల ఆదేశాల మేరకు మాజీ ఎస్ఐబీ చీఫ్‌కు ఫోన్ ట్యాపింగ్‌ చేయాలంటూ ఆదేశాలు అందాయని తెలుస్తోంది. అందుకు అనుగుణంగా డీఎస్పీ ప్రణీత్ రావు టార్గెట్ పెట్టుకున్న వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్ చేసినట్లుగా ఒప్పుకున్నాడు.

ముఖ్యంగా ఎన్నికల ముందు విపరీతంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా, హైదరాబాద్ చీఫ్‌గా సందీప్ శాండిల్య రావడంతో నిందితులు సైబరాబాద్‌కు తమ మకాం మార్చినట్లుగా విచారణలో తేలింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి మరో ఇద్దరు కీలక నేతల పేర్లను ప్రణీత్ రావు పోలీసులకు తెలిపారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరా ఇద్దరు నేతలు అనేది హాట్ టాపిక్‌గా మారింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X