Heavy Rain : नागार्जुन सागर की बाईं नहर में दरार, खतरें में नीचले इलाकों के गांव

हैदराबाद: दो तेलुगु राज्यों में भारी बारिश हो रही है। लगातार भारी से बहुत भारी बारिश हो रही है मानो आसमान में दरार पड़ गई हो। भारी बारिश के कारण नदियां उफान पर बह रही हैं और तेज़ बह रही हैं। इसी क्रम में कृष्णा नदी भी पूरी तरह से भरकर बह रही है।

तेलुगु राज्यों में हो रही बारिश के साथ-साथ कर्नाटक और महाराष्ट्र में भारी बारिश ने भी बाढ़ को बढ़ा दिया है। इससे श्रीशैलम जलाशय से लगभग 7 लाख क्यूसेक की बाढ़ आएगी। नागार्जुन सागर भारी बाढ़ से उफान पर है। भारी प्रवाह के कारण गेटों को उठाकर नीचे की ओर छोड़ा जा रहा है। इस क्रम में पानी दाएं और बाएं चैनल से नीचे की ओर छोड़ा जा रहा है।

हालाँकि, पिछले तीन दिनों से लगातार बारिश के कारण नागार्जुन सागर की बाईं नहर पूरी तरह से भीग गई और दरार पड़ गई है। अधिकारियों ने पाया है कि सूर्यापेट जिले के अंतर्गत नदीगुडेम मंडल के काहिपु रामचंद्रपुरम के पास बाईं नहर ढह गई है।

रविवार दोपहर अधिकारियों ने नहर में दो स्थानों पर 20 मीटर बारिश होने की पुष्टि की। सूचना मिलते ही मौके पर पहुंचे अधिकारी उस इलाके का निरीक्षण कर रहे हैं जहां दरार हो गई है। इस बांध गिरे दरार के कारण भारी बाढ़ का पानी फसल के खेतों में बह रहा है।

जैसे ही नागर्जुन सागर की बाईं नहर में दरार पड़ जाने के कारण बाढ़ का पानी आसपास के गाँव के खेतों में चला गया है। इससे सैकड़ों एकड़ खेत पानी में डूब गये। अधिकारी बाढ़ प्रभावित गांवों के लोगों गांव खाली करने की कोशिश कर रहे हैं। दूसरी ओर, नागार्जुन सागर परियोजना के अधिकारियों ने बाईं नहर में पानी छोड़ना बंद कर दिया है।

यह भी पढ़ें-

నాగార్జున సాగర్ ఎడమ కాలువకు రెండు చోట్ల భారీ గండి

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా ఎడతెరపి లేకుండా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణా నది కూడా నిండుగా ప్రవహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు కర్ణాటక, మహారాష్ట్రల్లో పడుతున్న భారీ వర్షాలు కూడా తోడవటంతో భారీగా వరద పెరిగింది.

దీంతో శ్రీశైలం జలాశయం నుంచి దాదాపు 7 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. పెద్ద ఎత్తున వస్తున్న వరదతో నాగార్జున సాగర్‌ నిండు కుండను తలపిస్తోంది. పెద్దఎత్తున ఇన్‌ఫ్లో వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలోనే కుడి ఎడమ కాలువ ద్వారా కూడా నీటిని దిగువకు వదులుతున్నారు.

అయితే గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పూర్తిగా నానిపోవడంతో భారీగా గండి పడింది. సూర్యాపేట జిల్లా పరిధిలోని నడిగూడెం మండలం కాగితపు రామచంద్రపురం దగ్గర ఎడమ కాలువకు భారీ గండి పడినట్టు అధికారులు గుర్తించారు.

ఆదివారం మధ్యాహ్నం సమయంలో కాలువకు రెండు చోట్ల 20 మీటర్ల మేర గండి పడినట్లు అధికారులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఈ గండి కారణంగా భారీగా వరద నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తుంది.

సాగర్ ఎడమ కాలువ తెగడంతో వరద చుట్టుపక్కల గ్రామంలోని పంట పొలాల్లోకి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వందలాది ఎకరాల్లో పొలాలు నీటి మునిగాయి. వరద ప్రభావం ఉన్న గ్రామాల్లోని ప్రజలు ఊరు ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు హుటాహుటిన ఎడమ కాలువకు నీటి విడుదలను ఆపేశారు.

ఇదే కాకుండా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు గ్రామాల చెరువులకు కూడా గండ్లు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం అగపేట చెరువుకు కూడా గండి పడింది. చెరువు పూర్తిగా నిండటంతో చెరువుకట్ట పూర్తిగా నానిపోయి ఒక్కసారిగా గండిపడింది. నీళ్లన్ని వృథాగా పోతున్నాయి. దీంతో దిగువన ఉన్న పొలాలు మొత్తం నీటిపాలవుతున్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar