बलेनो कार ने आगे जा रहे ट्रक को पीछे से मारी जोर से टक्कर, चार लोगों की मौके ही मौत और…

हैदराबाद: आउटर रिंग रोड पर शुक्रवार को सुबह भीषण सड़क हादसा हुआ। इस हादसे में चार लोगों की मौके पर ही मौत हो गई। जबकि एक अन्य गंभीर रूप से घायल हो गया। उसे नजदीकी एक निजी अस्पताल में भर्ती किया गया।

पुलिस के अनुसार, पेद्दाअंबरपेट से बोंगुलुरु जा रही एक बलेनो कार आदिभटला पहुँचते ही नियंत्रण खो दिया और आगे जा रहे ट्रक को पीछे से जोरदार टक्कर मार दी। इस दुर्घटना में कार पूरी तरह से क्षतिग्रस्त हो गई। इस हादसे में कार में सवार चार लोगों की मौके पर ही मौत हो गई। एक अन्य व्यक्ति गंभीर रूप से घायल हो गया।

ओआरआर गश्ती दल से सूचना मिलने पर आदिभटला पुलिस मौके पर पहुँची और शवों को कार से निकालकर पोस्टमार्टम के लिए नजदीकी सरकारी अस्पताल भेज दिया। इसी तरह एक अन्य घायल व्यक्ति को इलाज के लिए नजदीकी एक निजी अस्पताल में भर्ती किया गया।

पुलिस ने बताया कि चार मृतकों में चालक मालोत चंदू लाल (29) वरंगल जिले के मासमपल्ली तांडा पकाला कोतागुडा का निवासी था, जबकि दूसरा व्यक्ति, गगुलोत जनार्दन (50), वरंगल जिले के दसरुतांडा का निवासी था। एक अन्य व्यक्ति की पहचान कावली बालराजू (40) के रूप में की गई है। उसका मूल निवास एनकापल्ली मोइनाबाद है।

Also Read-

ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం

హైదరాబాద్ : (రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పెద్ద అంబర్‌పేట్ నుంచి బొంగ్లూరు వెళ్తున్న బలేనో కారు ఆదిభట్ల వద్దకు రాగానే అదుపుతప్పి ఎదురుగా ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఓఆర్ఆర్ పెట్రోలింగ్ టీమ్ సమాచారం మేరకు సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు స్పాట్‌కు వెళ్లి కారులోంచి మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదేవిధంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

మృతి చెందిన నలుగురిలో డ్రైవింగ్ చేసే మలోత్ చందు లాల్(29) స్వస్థలం మాసంపల్లి తండా పాకాల కొత్తగూడా వరంగల్ జిల్లా కాగా మరో వ్యక్తిని గగులోత్ జనార్దన్(50) దస్రుతండా, వరంగల్ జిల్లా వాసిగా గుర్తించారు. మరో వ్యక్తిని కావలి బాలరాజు(40)గా గుర్తించారు. ఇతడి స్వస్థలం ఎన్కపల్లి మొయినబాద్ అని పోలీసులు తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X