Road Accident: रांग रूट ट्रैक्टर को लॉरी ने मारी टक्कर, पांच लोगों की मौत

हैदराबाद : तेलंगाना के सूर्यापेट जिले के मुनगाला के पास आधी रात को भीषण सड़क हादसा हो गया। हैदराबाद विजयवाड़ा राष्ट्रीय राजमार्ग पर गलत दिशा में जा रहे ट्रैक्टर से लॉरी की टक्कर हो गई। इस हादसे में पांच लोगों की मौत हो गई। 10 अन्य गंभीर रूप से घायल हो गए। इनमें से कुछ की हालत गंभीर है। मरने वालों में तीन महिलाएं और एक लड़का है। मरने वालों की संख्या बढ़ने की संभावना है।

शनिवार की रात मुनगाला मंडल निवासी कई लोग सागर नहर के बाएं किनारे पर स्थित अयप्पा मंदिर में महापडी पूजा कार्यक्रम में शामिल हुए। पूजा के बाद रात 12 बजे वे ट्रैक्टर पर सवार होकर गांव के लिए रवाना हुए। लेकिन चालक ने दूरी कम करने के लिए हैदराबाद-विजयवाड़ा राष्ट्रीय राजमार्ग पर ट्रैक्टर को गलत रास्ते पर ले लिया। क्योंकि अयप्पा मंदिर से यूटर्न डेढ़ किलोमीटर दूर है।

इसी क्रम में हैदराबाद से विजयवाड़ा की ओर जा रही एक लॉरी ने ट्रैक्टर को टक्कर मार दी। हादसे में चार लोगों की मौके पर ही मौत हो गई, जबकि एक की अस्पताल में मौत हो गई। 10 अन्य गंभीर रूप से घायल हो गए। सूचना मिलते ही पुलिस मौके पर पहुंच गई।

घायलों को एंबुलेंस और अन्य वाहनों से अस्पताल ले जाया गया। गंभीर रूप से घायलों को खम्मम और सूर्यापेट के अस्पतालों में भर्ती कर दिया गया। मामूली घायलों को कोदाडा सरकारी अस्पताल में इलाज किया जा रहा है। मृतकों की पहचान तन्निरु प्रमीला, चिंतकायला प्रमीला, उदय लोकेश, नारगनी कोटय्या और गंडू ज्योति के रूप में हुई है। हादसे के वक्त ट्रैक्टर में 38 लोग सवार थे। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। लॉरी चालक को गिरफ्तार कर लिया गया।

రాంగ్‌రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం

Hyderabad: సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై రాంగ్‌రూట్‌లో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.

శనివారం రాత్రి మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సాగర్‌ ఎడమకాలువ గట్టుపై ఉన్న అయ్యప్ప ఆలయంలో మహాపడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. పూజ అనంతరం అర్ధరాత్రి 12 గంటల సయంలో ట్రాక్టర్‌లో తిరుగుపయాణమయ్యారు. అయితే యూటర్న్‌ అయప్ప ఆలయం నుంచి కిలోమీటరున్నర దూరం ఉండటంతో దూరాన్ని తగ్గించుకోవడానికి డ్రైవర్‌ ట్రాక్టర్‌ను హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో తీసుకెళ్లాడు.

ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విజయజవాడ వైపు వెళ్తున్న లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు దవాఖానలో మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్సులు, అందుబాటులో ఉన్న వాహనాల్లో దవాఖానకు తరలించారు. తీవ్రగాయాలైనవారిని ఖమ్మం, సూర్యాపేటలోని హాస్పిటళ్లకు తరలించగా, స్వల్పంగా గాయపడినవారికి కోదాడ ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.

మృతులను తన్నీరు ప్రమీల, చింతకాయల ప్రమీల, ఉదయ్‌ లోకేష్‌, నారగాని కోటయ్య, గండు జ్యోతిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో సుమారు 38 మంది ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X