आंध्र प्रदेश के अन्नामय्या जिले में भीषण सड़क हादसा, मृतकों की संख्या बढ़कर हो गई नौ

हैदराबाद: खेतिहर मजदूरों को ले जा रही एक लॉरी के पलट जाने से भीषण सड़क हादसा हुआ। यह दुखद घटना रविवार रात को उस समय हुई जब लॉरी अन्नामय्या जिले में आमों से लदी रेलवे कोडुर जा रही थी। पूरी तरह भरी लॉरी के पलट जाने से उस पर बैठे मजदूरों की मौत हो गई। गंभीर चोटों के कारण सात लोगों की मौके पर ही मौत हो गई, जबकि आज सुबह और मजदूरों की मौत हो गई। इसके साथ ही मृतकों की संख्या बढ़कर 9 हो गई।

यह भी पता चला है कि घायलों में से दो की हालत गंभीर बनी हुई है। इसी क्रम में मंत्री ने अधिकारियों को दुर्घटना में घायल हुए लोगों का बेहतर इलाज कराने के निर्देश दिए हैं। दिहाड़ी मजदूरों के परिवार इस अप्रत्याशित दुर्घटना में उनकी मृत्यु से शोकाकुल हैं। पुलिस मामले की छानबीन कर रही है।

Also Read-

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 9కి చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్ : వ్యవసాయ కూలీలతో వెళ్తున్న లారీ బోల్తాపడటంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటన ఆదివారం రాత్రి అన్నమయ్య జిల్లాలో మామిడికాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా జరిగింది. ఫుల్ లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో పైన కూర్చున్న కూలీలు మృతి చెందారు. తీవ్రగాయాలతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఈ రోజు ఉదయానికి మృతుల సంఖ్య 9కి చేరింది.

అలాగే గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలు అయిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. రోజు కూలి చేసుకునే కూలీలు ఉహించని ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X