हैदराबाद: भगवान बालाजी वैकुंठ के दर्शनों से पहले तिरूपति में अफरा-तफरी मच गई। दर्शन टिकट के लिए मची भगदड़ में छह श्रद्धालुओं की मौत हो गई। श्रद्धालू विष्णु के तिरूपति स्थित आवास पर टोकन लेने की कोशिश की। इसी समय भक्तों में भगदड़ मच गयी। इस भगदड़ में छह श्रद्धालुओं की मौत हो गई और कुछ घायल हो गए। घायलों को अस्पताल में भर्ती किया गया। हालाँकि, टीटीडी ने छह लोगों की मौत पर प्रतिक्रिया व्यक्त दी है। उन्होंने कहा कि यह दर्दनाक है।
![](https://telanganasamachar.online/wp-content/uploads/2025/01/ttd2.png)
आपको बता दें कि टीटीडी ने इस महीने की 10 से 19 तारीख तक तिरुमाला श्रीवारी वैकुंठ के दर्शन के लिए सभी व्यवस्थाएं की हैं। लेकिन इन दर्शनों में शामिल होने वाले श्रद्धालुओं के लिए टोकन की प्रक्रिया गुरुवार से शुरू हो जाएगी। सुबह से टिकट जारी करने के लिए तिरुपति में 9 केंद्र बनाए गए हैं। लेकिन आज शाम से ये टोकन लेने के लिए बड़ी संख्या में लोग आने लगे हैं। विष्णु धाम पर बने केंद्र की कतारों में भगदड़ मच गई। नतीजा यह हुआ कि छह लोगों की मौत हो गई। इस संबंध में अधिक जानकारी की प्रतिक्षा है।
![](https://telanganasamachar.online/wp-content/uploads/2025/01/humare-ram-46.png)
इसी क्रम में तिरुमला तिरुपति देवस्थाम भगदड़ में छह लोगों की मौत पर मुख्यमंत्री नारा चंद्रबाबू नायुडू ने दुख जताया है। उन्होंने घटित घटना की अधिकारियों से जानकारी ली। उन्होंने अधिकारियों को आदेश दिया कि घायलों को अच्छी चिकित्सा सेवा उपलब्ध कराये जाये।
హైదరాబాద్ : శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ముందే తిరుపతిలో అపశ్రుతి చోటు చేసుకుంది. దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. తిరుపతి విష్ణు నివాసం వద్ద టోకెన్లు తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో భక్తుల మధ్య ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. కొందరు గాయాలయ్యాయి. దీంతో రుయా ఆస్పత్రి కి తరలించారు. అయితే ఆరుగురు మృతి చెందడంపై టీటీడీ స్పందించింది. బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది.
यह भी पढ़ें-
కాగా ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ దర్శనాల్లో పాల్గొనే భక్తులకు టోకెన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానుంది. తిరుపతిలో 9 కేంద్రాలు ఏర్పాటు చేసి తెల్లవారుజాము నుంచి టికెన్లు జారీ చేసేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ టోకెన్లు పొందేందుకు ఈ సాయంత్రం నుంచి భారీగా తరలివచ్చారు. విష్ణు నివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలోని క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. (ఏజెన్సీలు)