Fire Accident: मंचेरियाल जिले में भीषण अग्निदुर्घटना, एक ही परिवार के 6 लोग जिंदा जले (T)

हैदराबाद : तेलंगाना के मंचेरियाल जिले में भीषण अग्निदुर्घटना घटी है। मंचेरियाल जिले के मंदमर्री मंडल के गुडीपल्ली वेंकटपुर गांव में एक मकान में आग लगने से 6 लोग जिंदा जल गये।

मिली जानकारी के अनुसार, यह अग्निदुर्घटना शिवय्या नाम के व्यक्ति के मकान में हुई। आधी रात को घर में आग लग गई। दमकलकर्मी मौके पर पहुंचकर आग बुझाई। पुलिस मौके पर पहुंची और आग लगने का पता लगा रही है।

मृतकों में मकान मालिक शिवय्या (50), उसकी पत्नी पद्मा (45), बड़ी बेटी मौनिका (35), उसकी दो बेटियां-हिमबिंदु (4), स्वीटी (2) और शांतय्या (52) के रूप में की गई है। पांच लाशों को पोस्टमार्टम किया जा रहा है। इस घटना के बारे में पूरी जानकारी नहीं मिल पाई है।

మంచిర్యాల జిల్లాలో ఇల్లు దగ్ధం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం

హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మందమర్రి మండంల గుడిపల్లి వెంకటాపూర్‌లో ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనం అయ్యారు. చనిపోయిన వారిలో మాసు శివయ్య (50), ఆయన భార్య పద్మ (45) శివయ్య వదిన కూతురు మౌనిక (35), హిమబిందు (4), స్వీటి (2) శాంతయ్య (52) గా గుర్తించారు. 

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్​ ఇంజిన్లు మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం షాట్ సర్క్యూట్ వల్ల కాలేదని విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలలేదని అధికారులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ తిరుపతి రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X