हैदराबाद/सियोल: दक्षिण कोरिया विमान दुर्घटना में मरने वालों की संख्या 179 हो गई हैं। अधिकारियों ने बताया कि विमान में कुल 181 लोग मौजूद थे। इनमें से 179 लोगों की मौत हो गई हैं। केवल दो लोग बचे हैं।
दोनों घायलों को अस्पताल में भर्ती किया गया है। दोनों में अटेंडेंटे ली (33) और एक महिला (22) है। लैंडिंग गेयर की समस्या के चलते विमान दीवार से जा टकराई और उसमें आग लग गई है।
यह भी पढ़ें-
Plane Crash: 179కి చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్ : దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతూ అదుపుతప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 179 మంది మృతిచెందారు. ఇందులో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది కూడా ఉన్నారు.
ఈ ఘోర ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయల్దేరిన ది జేజు ఎయిర్ ఫ్లైట్కు చెందిన 7C2216 నంబర్ బోయింగ్ 737-800 శ్రేణి విమానం ల్యాండ్ అవుతూ అదుపుతప్పింది. రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇద్దరు సిబ్బంది తప్ప మిగిలిన వారంతా మరణించినట్లు తెలుస్తోంది. (ఏజెన్సీలు)