Telangana : दसवीं की परीक्षा सोमवार से, पांच मिनट लेट होने पर नो एंट्री, MLC कविता ने छात्रों को दी बधाई

हैदराबाद : तेलंगाना में सोमवार से दसवीं की परीक्षा शुरू हो रही है। अधिकारियों ने इन परीक्षाओं के आयोजन के लिए सभी व्यवस्थाएं पूरी कर ली हैं जो 13 तक जारी रहेंगी। परीक्षा प्रतिदिन सुबह 9.30 बजे से दोपहर 12.30 बजे तक होगी। निर्धारित समय के लिए 5 मिनट का ग्रेस टाइम दिया गया है। अधिकारियों ने एलान किया है कि 9.35 बजे के बाद किसी को भी केंद्र में प्रवेश नहीं करने दिया जाएगा।

राज्य भर में 11,456 स्कूलों के 4,94,620 छात्र परीक्षा दे रहे हैं। इनमें से 4,85,826 नियमित छात्र हैं। इनमें से 2,41,974 लड़कियां और 2,43,852 लड़के हैं। हैदराबाद में 72,403, रंगा रेड्डी में 48,422 और मेडचल में 44,008 छात्र परीक्षा दे रहे हैं। मुलुगु की उपस्थिति सबसे कम 3,174 और जयशंकर भूपलपल्ली की 3,660 है।

राज्य भर में 2,652 परीक्षा केंद्र बनाए गए हैं। वहीं 31 केंद्र निजी और एक बार असफल छात्रों के लिए बनाए गए हैं। 2,652 मुख्य अधीक्षक, 2,652 विभागीय अधिकारी और 34,500 निरीक्षक नियुक्त किए गए हैं। राज्य भर में 144 उड़न दस्ते नियुक्त किए गए हैं।

10वीं कक्षा में 11 पेपर की जगह सिर्फ छह पेपर से परीक्षा कराई जाएगी। साइंस और कंपोजिट कोर्स की परीक्षाएं सुबह 9.30 बजे से दोपहर 12.50 बजे तक चलेंगी। साइंस में फिजिक्स और बायोलॉजी के लिए अलग-अलग प्रश्नपत्र और उत्तर पुस्तिकाएं दी जाएंगी। उधर, सरकारी परीक्षा विभाग के निदेशक लिंगैया ने कहा कि परीक्षा को सुचारू तरीके से कराने के लिए सभी तरह के इंतजाम किए गए हैं। सीएस कमरों में सीसी कैमरे लगाए गए हैं। छात्रों के साथ-साथ कर्मचारियों को भी सलाह दी जाती है कि वे सेल फोन और अन्य इलेक्ट्रॉनिक सामान केंद्र में न लाएं।

సోమవారం నుంచి టెన్త్ ఎగ్జామ్స్, ఐదు నిమిషాలు లేటైతే ఎగ్జామ్​కు నో ఎంట్రీ

హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. 13 వరకు కొనసాగే ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల దాకా ఎగ్జామ్స్ జరగనున్నాయి. నిర్ణీత టైమ్​కు 5 నిమిషాల గ్రేస్ టైమ్ ఇస్తున్నారు. 9.35 తర్వాత సెంటర్​లోకి ఎవ్వరిని అనుమతించ మని అధికారులు ప్రకటించారు.

స్టేట్ వైడ్​గా 11, 456 స్కూల్స్​కు చెందిన 4,94,620 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్​కు హాజరవుతుండగా, వారిలో 4,85, 826 మంది రెగ్యులర్ స్టూడెంట్లున్నారు. వీరిలో అమ్మాయిలు 2,41,974 మంది, అబ్బాయిలు 2,43,852 మంది ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్​లో 72,403 మంది, రంగారెడ్డిలో 48,422 మంది, మేడ్చల్​లో 44,008 మంది స్టూడెంట్లు పరీక్ష రాస్తున్నారు. అత్యల్పంగా ములుగులో 3,174 మంది, జయశంకర్ భూపాలపల్లిలో 3,660 మంది హాజరవుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో 31 సెంటర్స్ ప్రైవేటు, వన్స్ ఫెయిల్డ్ స్టూడెంట్ల కోసం పెట్టారు. 2,652 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 2,652 డిపార్ట్​మెంటల్ ఆఫీసర్లను, 34,500 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్​ను అపాయింట్ చేశారు.

ఆరు పేపర్లే

పదో తరగతిలో 11 పేపర్లతో కాకుండా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారు. సైన్స్, కాంపోజిట్ కోర్సు ఎగ్జామ్స్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల దాకా పరీక్షలు కొనసాగనున్నాయి. సైన్స్​లో ఫిజిక్స్, బయోలజీలకు వేర్వేరుగా క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ షీట్లు ఇవ్వనున్నారు. కాగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ లింగయ్య తెలిపారు. సీఎస్ రూముల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్టూడెంట్లతో పాటు సిబ్బంది కూడా సెంటర్​లోకి సెల్​ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్​ వస్తువులు తీసుకుపోవద్దని సూచించారు.

https://twitter.com/RaoKavitha/status/1642722630318043136?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1642722630318043136%7Ctwgr%5E1d1e185e42f035c28de6af0528d6612fb1cf1946%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FRaoKavitha2Fstatus2F1642722630318043136widget%3DTweet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar