हैदराबाद : करीमनगर-मेदक-आदिलाबाद-निजामाबाद शिक्षक कोटा एमएलसी चुनाव में भाजपा उम्मीदवार मल्का कोमुरय्या विजयी हुए है। कोमुरय्या प्रथम प्राथमिकता वोट से विजयी हुए। भाजपा उम्मीदवार कोमुरय्या को 12,959 वोट मिले, वही, वंगा महेंद्र रेड्डी को 7182 वोट मिले, अशोक कुमार को 2621 वोट मिले और कुरा राघोत्तम रेड्डी को 428 वोट मिले है। बीजेपी कार्यकर्ता मल्का कोमुरय्या की जीत पर जश्न मना रहे हैं।

दूसरी ओर, पीआरटीयू उम्मीदवार श्रीपाल रेड्डी ने नलगोंडा-वरंगल-खम्मम शिक्षक एमएलसी के रूप में जीत हासिल की। वह द्वितीय वरीयता के वोटों से जीते है। यह चुनाव तनाव से भरे रहे है। क्योंकि कुल 2,50,000 मतों में से 40,000 से अधिक मत अवैध पाये गये । ज्ञातव्य है कि तेलंगाना में दो शिक्षक और एक स्नातक एमएलसी सीट के लिए 27 फरवरी को मतदान हुआ था। बीआरएस इन एमएलसी चुनावों से दूर रह रही है।

श्रीपाल रेड्डी ने कांटे की टक्कर वाली मतगणना में यूटीएफ उम्मीदवार और वर्तमान एमएलसी अलुगुबेली नरसी रेड्डी पर द्वितीय वरीयता के मतों से जीत हासिल की। मतगणना शुरू होने के बाद से ही श्रीपाल रेड्डी आगे चल रहे हैं। हालाँकि, किसी भी उम्मीदवार को प्रथम प्राथमिकता की मतगणना में जीतने के लिए आवश्यक मत नहीं मिले, इसलिए द्वितीय प्राथमिकता की मतगणना कराई गई।
श्रीपाल रेड्डी ने कांटे की टक्कर वाली मतगणना में यूटीएफ उम्मीदवार और वर्तमान एमएलसी अलुगुबेली नरसी रेड्डी पर द्वितीय वरीयता के मतों से जीत हासिल की। मतगणना शुरू होने के बाद से ही श्रीपाल रेड्डी आगे चल रहे हैं। हालाँकि, चूँकि किसी भी उम्मीदवार को प्रथम प्राथमिकता की मतगणना में जीतने के लिए आवश्यक मत नहीं मिले, इसलिए द्वितीय प्राथमिकता की मतगणना कराई गई।
Also Read-
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం
హైదరాబాద్ : కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్య విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే విజయం సాధించారు కొమురయ్య . బీజేపీ అభ్యర్థి కొమురయ్యకు 12,959, వంగ మహేందర్ రెడ్డికి 7182, అశోక్ కుమార్ కు 2621, కూర రఘోత్తం రెడ్డికి 428 ఓట్లు పోలయ్యాయి. మల్క కొమురయ్య విజయంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
మరో వైపు నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఈయన గెలుపొందారు. ఇక మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ తరఫున నరేందర్రెడ్డి, బీఎస్పీ తరఫున ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు.
ఈ ఎన్నికలో మొత్తం 2లక్షల 50 వేలకు పైగా ఓట్లు పోలైతే 40 వేలకు పైగా ఓట్లు చెల్లనివి ఉండటంతో ఉత్కంఠగా మారింది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27 పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే..ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది.
హోరాహోరీగా జరిగిన కౌంటింగ్లో యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి శ్రీపాల్ రెడ్డి అధిక్యం కనబర్చారు. అయితే.. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయానికి కావాల్సిన ఓట్లు ఏ అభ్యర్థికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేపట్టారు. (ఏజెన్సీలు)
