ఈ రోజు మళ్ళీ ప్రారంభం కానున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక

హైదరాబాద్ : ఈ రోజు (బుధవారం) ఉదయం 11 నుంచి 1 గంట వరకు గాంధీ భవన్ లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన ఈ వినూత్నమైన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అలాగే అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉంది.

Also Read-

గతంలో ప్రతి బుధవారం గాంధీ భవన్ లో ఒక మంత్రి తో ప్రజలకు ముఖాముఖి కార్యక్రమాలు కొనసాగిన విషయం తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ కార్యక్రమం బుధ వారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X