आत्मसमर्पण किया एक करोड़ इनामी माओवादी सचिव देव जी और मुख्य नेता, अब भी भूमिगत हैं ये कामरेड

हैदराबाद: भारत को माओवादी-मुक्त बनाने का केंद्र सरकार का लक्ष्य लगभग पूरा हो गया है। 24 फरवरी को चार मुख्य माओवादी नेताओं ने तेलंगाना डीजीपी शिवधर रेड्डी के सामने आत्मसमर्पण किया। आत्मसमर्पण करने वालों में तिप्पिरी तिरुपति उर्फ देवजी​​, मल्ला राजिरेड्डी, बड़े चोकाराव उर्फ ​​दामोदर और नुन्ने नरसिम्हा रेड्डी शामिल है।

आत्मसमर्पण कर चुके देव जी पर एक करोड़ रुपये का इनाम है। तिप्पिरी तिरुपति वर्तमान में माओवादी पार्टी के सेक्रेटरी हैं। इन मुख्य नेताओं के आत्मसमर्पण के बाद इंटीग्रेटेड कमांड कंट्रोल सेंटर (ICCC) माओवादी राज को खत्म हो गया है।

इस अवसर पर डीजीपी शिवधर रेड्डी ने आत्मसमर्पण करने वाले माओवादियों को धन्यवाद दिया। डीजीपी ने आगे बताया कि देव जी 1982 में नक्सलवाद में शामिल हो गया था। अब तक 590 माओवादियों ने आत्मसमर्पण किया हैं। अब भी 11 और नक्सल भूमिगत हैं। डीजीपी ने भूमिगत माओवादियों से जीवनधारा में वापस आने का सुझाव दिया। डीजीपी ने बताया कि आत्मसमर्पण कर चुके माओवादियों का पुनर्वास किया जाएगा। डीजीपी ने कहा कि वरिष्ठ माओवादी मुप्पाला लक्ष्मण राव उर्फ गणपति जंगल में नहीं, बल्कि अज्ञात जगह पर शेल्टर लेकर छिपा है।

डीजीपी ने भूमिगत पसुनुरी नरहरि उर्फ ​​संतोष (अभी झारखंड में माओवादी पार्टी के टेक्निकल डिपार्टमेंट के इंचार्ज), मुक्किडी साम्बय्या उर्फ ​​सुदर्शन ओडिशा स्टेट कमेटी के मेंबर हैं, शेखर उर्फ ​​मंगतू, जोड़ी रत्नाबाई उर्फ ​​सुजाता (गणपति की पत्नी), नक्का सुशीला उर्फ ​​रेला, अनिल कुमार उर्फ ​​भगत सिंह, रंगाबोया भाग्य उर्फ ​​रूपी, काशिपोगु भवानी उर्फ ​​सुगुना और कुजम इरावल को आत्मसमर्पण करने का आह्वान किया।

यह भी पढ़ें-

డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన మావోయిస్టు దేవ్ జీ

హైదరాబాద్: మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలన్న రేవంత్ సర్కార్ లక్ష్యం దాదాపుగా నెరవేరింది. డీజీపీ శివధర్ రెడ్డి ముందు నలుగురు కీలక మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నే నరసింహ రెడ్డి డీజీపీ ముందు లొంగిపోయారు.

దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్నారు. ఈ కీలక నేతల లొంగుబాటుతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) వేదికగా తెలంగాణలో మావోల ప్రస్థానానికి ముగింపు పలికినట్లయింది. అజ్ఞాతం వీడిన మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 1982లో దేవ్ జీ నక్సలిజంలోకి వెళ్లాడని ఇప్పటిదాకా 590 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. ఇంకా 11 మంది అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ తెలిపారు.

అండర్ గ్రౌండ్ లో ఉన్న పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ ప్రస్తుతం జార్ఖండ్‌లో మావోయిస్టు పార్టీ టెక్నికల్ డిపార్ట్ మెంట్ ఇన్‌చార్జీగా ఉన్నారని, ముక్కిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్, శేఖర్ అలియాస్ మంగ్తు, జోడి రత్నాబాయ్ అలియాస్ సుజాత(గణపతి భార్య), నక్క సుశీల అలియాస్ రేలా, అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, కాశిపోగు భవాణి అలియాస్ సుగుణ, కుజం ఇరవల్ ఈ 11 మంది త్వరగా అజ్ఞాతం వీడి బయటకు రావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X