हरियाणा के पंचकूला में एक ही परिवार के सात लोगों ने आत्महत्या कर ली, यह है वजह

हैदराबाद : हरियाणा के पंचकूला में मंगलवार को सुबह एक दिल दहला देने वाला मामला प्रकाश में आया है। एक ही परिवार के सात लोगों ने आत्महत्या कर ली। मृतकों में पति-पत्नी, उनके तीन बच्चे और दो बुज़ुर्ग सदस्य शामिल हैं। पुलिस ने बताया कि मामला सोमवार रात 11 बजे सेक्टर-27 में सामने आया है। कार उत्तराखंड के देहरादून नंबर की पाई गई है।

इस मामले की जानकारी पुलिस मौके पर पहुंची और कार में मौजूद सभी लोगों को अस्पताल ले गये। अस्पताल में जांच करने वाले डॉक्टरों ने छह को मौत घोषित किया। जबकि एक की हालत गंभीर बताई गई। इलाज के दौरान उसकी भी मौत हो गई। पुलिस के मुताबिक, मृतकों में दो की पहचान प्रवीण मित्तल और उनके पिता देशराज मित्तल के रूप में की गई है। प्रारंभिक जांच में सामने आया है कि परिवार भारी कर्ज से परेशान था। इसके कारण उन्होंने यह कठोर कदम उठाया।

डीसीपी हिमाद्री कौशिक और डीसीपी लॉ एंड ऑर्डर अमित दहिया मौके पर पहुंचे। हिमाद्री कौशिक ने मीडिया से बातचीत में कहा कि प्रारंभ की जांच में यह मामला आत्महत्या का प्रतीत हो रहा है, लेकिन सभी पहलुओं की गहनता से जांच की जा रही है। फोरेंसिक टीम ने मौके से साक्ष्य इकट्ठा किए हैं और कार की तलाशी ली गई है।

पुलिस की शुरुआती जांच में पता चला है कि प्रवीण मित्तल देहरादून में टूर एंड ट्रैवल्स का कारोबार करता था। यह कारोबार घाटे में चल रहा था। कर्ज बढ़ने के बाद परिवार मानसिक रूप से तनाव में था। हालांकि, सबसे बड़ा सवाल यह है कि पूरा परिवार पंचकूला क्यों आया और यहां पर आत्महत्या क्यों की? पुलिस इस दिशा में भी जांच कर रही है। (एजेंसियां)

Also Read-

కారులో ఏడుగురి మృతదేహాలు, ఆత్మహత్య

హైదరాబాద్ : రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో ఏడుగురి మృతదేహాలు కనిపించడం సంచలనంగా మారింది. ఈ షాకింగ్ ఘటన హర్యానా రాష్ట్రంలోని పంచకులలో చోటు చేసుకుంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా స్థానిక పోలీసులు గుర్తించారు. అలాగే మృతులు స్థానికంగా ప్రముఖ వ్యాపారి అయిన ప్రవీణ్ మిట్టల్ కుటుంబ సభ్యులుగా తెలుస్తుంది.

అయితే ఒకే కారులో ఏడుగురి మృతదేహాలు లభ్యం కావడం తో స్థానికంగా సంచలనంగా మారింది. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసును నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించగా.. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.

భారీగా చెల్లించాల్సిన అప్పులే ఈ విషాద సంఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. డెహ్రాడూన్‌కు చెందిన ప్రవీణ్ మిట్టల్ సోమవారం తన కుటుంబంతో కలిసి బాగేశ్వర్ ధామ్‌లో నిర్వహించిన హనుమాన్ కథ కార్యక్రమానికి హాజరు కావడానికి పంచకులకు వచ్చారని వర్గాలు సూచిస్తున్నాయి.

కార్యక్రమం ముగిసిన తర్వాత వారు డెహ్రాడూన్‌కు తిరిగి వస్తుండగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను డెహ్రాడూన్‌కు చెందిన ప్రవీణ్ మిట్టల్ (42)‌గా గుర్తించారు, అతని తల్లిదండ్రులు, భార్య, వారి ముగ్గురు పిల్లలు – ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X