हैदराबाद: तेलंगाना के नारायणपेट जिले के मारीकल मंडल के पेद्दा चिंताकुंटा गांव के 35 वर्षीय मराठी श्रीनिवासुलु की उसके मकान में संदिग्ध परिस्थितियों में मौत हो गई थी।
उसेके पिता मराठी परमेश्वर ने श्रीनिवासुलु की पत्नी मराठी सुजाता पत्नी पर संदेह व्यक्त किया। दर्ज शिकायत में उसने बताया कि दूसरे व्यक्ति के अवैध संबंध होने की 7 दिसंबर 2022 को मैरिकल पुलिस स्टेशन में शिकायत दर्ज की थी।
दर्ज शिकायत पर तत्कालीन एसएस अशोक बाबू ने एफआईआर दर्ज की। तत्कालीन सीआई श्रीकांत रेड्डी ने आरोप पत्र दर्ज किया और तत्कालीन सीआई राम लाल ने जांच शुरू की और सुजाता ने अपना अपराद कबूल किया कि उसने अपने पति को जब वह नशे था और नींद में चले जाने के बाद उसके चेहरे पर तकिया रखकर हत्या कर दी।
जिला प्रधान न्यायाधीश ने अपराधी मराठी सुजाता को दोषी करार देते हुए आजीवन कारावास और 20000 रुपये जुर्माने की सजा सुनाई। डीएसपी नल्लापु लिंगय्या ने एक बयान में कहा कि सजा और जुर्माना की सजा सुनाई है।
यह भी पढ़ें-
హైదరాబాద్ : తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన మరాఠి శ్రీనివాసులు వయసు 35 సం.లు అనుమానాస్పదంగా తన ఇంట్లో మరణించాడు.
అతని తండ్రి వరుస మరాటి పరమేశ్వర్ వయస్సు 50 సం.లు మృతుని ఒంటిపై ఎలాంటి గాయాలు లేనందున అతని భార్య మరాటి సుజాత w/o మరాఠి శ్రీనివాసులు వయస్సు 31 సం. ఆమెకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నందున ఆమెపై అనుమానంతో 7 డిసేంబర్ 2022 నాడు మరికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.
అట్టి ఫిర్యాదు పై అప్పటి ఎస్సై అశోక్ బాబు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా అప్పటి సీఐ శ్రీకాంత్ రెడ్డి చార్జిషీట్ నమోదు చేయగా, అప్పటి సీఐ రామ్ లాల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించగా సుజాతకు ఇతరులతో అక్రమ సంబంధం ఉన్నందున తనకు అడ్డుగా ఉన్న భర్త మద్యం మత్తులో ఉన్నప్పుడు రాత్రి పడుకున్న తర్వాత భర్త మొహం పై దిండు పెట్టీ చంపిందని ఒప్పుకుంది.
ప్రస్తుత సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ మురళీ ఆదేశాల మేరకు కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ASI శంకరయ్య, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ బాల ఈరప్ప, శ్రీధర్, హనుమంతు సాక్షులను కోర్టులో వరుస క్రమంలో హాజరుపరచగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల బాలప్ప వాదనలు వినిపించారు.
ఈరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నేరస్తురాలైన మరాటి సుజాత పై నేరం నిరూపణ అయినందున నేరస్థురాలుకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు, రూ. 20,000 రూ. జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించడం జరిగిందని పేట DSP నల్లపు లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులకు శిక్ష పడటంలో బాగా పనిచేసిన పోలీస్ అధికారులను, కోర్టు డ్యూటీ ఆఫీసర్లను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను DSP అభినందిస్తూ త్వరలో రివార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. (ఏజెన్సీలు)
