आंध्र प्रदेश : चंद्रबाबू सरकार ने चलाया YCP केंद्रीय कार्यालय पर बुलडोजर, जगन मोहन रेड्डी का गंभीर ट्वीट

हैदराबाद: सीआरडीए अधिकारियों ने शनिवार तड़के आंध्र प्रदेश के गुंटूर जिले के ताडेपल्ली मंडल के सीतानगरम में वाईसीपी केंद्री कार्यालय को ध्वस्त कर दिया। इस घटना पर पूर्व सीएम जगन ने ट्विटर पर प्रतिक्रिया दी है। जगन ने कहा कि आंध्र प्रदेश में राजनीतिक दुश्मनी कार्रवाई का सहारा ले रहे चंद्रबाबू ने अपनी दमनकारी नीति को दूसरे स्तर पर ले गए हैं। ताडेपल्ली में लगभग पूरी तरह से तैयार वाईसीपी केंद्रीय कार्यालय को तानाशाह की तरह बुलडोजर से ध्वस्त कर दिया गया। हाईकोर्ट के आदेशों की अनदेखी की गई हैं।

पूर्व सीएम ने कहा कि आंध्र प्रदेश में कानून और न्याय पूरी तरह से गायब हो गया है। चुनाव के बाद हो रही हिंसक घटनाओं से खून-खराबा कर रहे चंद्रबाबू ने इस हिंसक घटना के जरिए संदेश दे रहे हैं कि आने वाले पांच सालों में शासन कैसा रहेगा। उन्होंने कहा कि YSRCP इस पार्टी की इन धमकियों और हरकतों के आगे नहीं झुकेगी। अब पीछे मुड़कर नहीं देखेगी। वह जनता की ओर से, जनता के लिए और जनता के साथ डटकर संघर्ष करेंगे। जगन ने देश के सभी डेमोक्रेटों से अनुरोध किया कि वे चंद्रबाबू के कुकर्मों की निंदा करें।

यह भी पढ़ें-

వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేత, జగన్ సంచలన ట్వీట్

హైదరాబాద్ : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు శనివారం తెల్లవారు జామున కూల్చివేశారు. ఇక, ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం జగన్ స్పందించారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని సీరియస్ అయ్యారు.

రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయన్నారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇస్తున్నారన్నారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్సార్సీపీ తలొగ్గేది లేదన్నారు. వెన్నుచూపేది అంతకన్నా లేదని తేల్చిచెప్పారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తామన్నారు. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని జగన్ రిక్వెస్ట్ చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X