आंध्र प्रदेश में चुनावी दंगे को लेकर सीईसी गंभीर, दो एसपी निलंबित, और… और… और…

हैदराबाद : आंध्र प्रदेश के पलनाडु में चुनावी दंगों को लेकर सीईसी गंभीर हो गई है। पालनाडु और अनंतपुर जिलों के एसपी को निलंबित कर दिया। साथ ही पलनाडु कलेक्टर और तिरूपति एसपी का तबादला कर दिया। सीईसी ने अधिकारियों के खिलाफ विभागीय जांच के आदेश दिये। पलनाडु, अनंतपुर और तिरुपति में पुलिस अधिकारियों के खिलाफ विभागीय जांच के आदेश दिये हैं।

चुनाव के बाद भड़क उठी हुई हिंसक घटना की जांच के लिए एसआईटी का गठन किया जा रहा है। जांच के बाद केंद्रीय गृह मंत्रालय को रिपोर्ट सौंपने का निर्देश दिया गया। 12 अधीनस्थ अधिकारियों के खिलाफ विभागीय जांच के आदेश दिये। आदेश में कहा गया है कि सुरक्षा बलों को वहीं रहना जहां हिंसक घटनाएं हुई हैं, वहीं पर सुरक्षा बलों को रहने का आदेश दिया है।

यह भी पढ़ें-

పల్నాడు అల్లర్లపై సీఈసీ సీరియస్, ఇద్దరు ఎస్పీల సస్పెండ్

హైదరాబాద్ : పల్నాడు అల్లర్లపై సీఈసీ సీరియస్ అయింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపుతిలో పోలీసు అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.

ఎన్నికల అనంతరం హింసపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. విచారణ తర్వాత కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 12 మంది సబార్డినేట్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. హింసాత్మక ఘటనలు జరిగిన చోట బలగాలను కొనసాగించాలని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X