कामारेड्डी मास्टर प्लान: जिलाधीश के बयान के बाद किसानों ने आंदोलन समाप्त, शुक्रवार को बंद का आह्वान

हैदराबाद: कामारेड्डी मास्टर प्लान के खिलाप जारी किसानों के आंदोलन पर कामारेड्डी जिलाधीश जितेश वी पाटिल ने प्रतिक्रिया दी है। इस संबंध में गुरुवार को आयोजित पत्रकारों से कहा कि किसानों की ओर से आपत्तियां प्राप्त की जाएंगी। अब भी किसान आकर आवेदन दे सकते हैं। उन्होंने कहा कि बिना किसी को परेशानी में डाले मास्टर प्लान तय किया जाएगा। उन्होंने कहा कि कोई भी आपत्ति उठा सकता है। उन पर विचार किया जाएगा। नए मास्टर प्लान से भी किसानों को अवगत कराया जाएगा।

कामारेड्डी जिलाधीश जितेश वी पाटिल

హైదరాబాద్ : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల ఆందోళనపై కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ స్పందించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటికైనా రైతులు వచ్చి వినతిపత్రం ఇవ్వచ్చని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరైనా అభ్యంతరాలు చెప్పొచ్చని వాటిని పరిగణనలోకి తీసుకుంటాని తెలిపారు. అలాగే కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

శుక్రవారం కామారెడ్డి బంద్‌

ఇదే క్రమంలో కామారెడ్డి కలెక్టరేట్‌ ముందు రైతులు నిరసన విరమించారు. కలెక్టర్‌ దిష్టిబొమ్మను రైతులు దగ్దం చేశారు. కలెక్టర్‌ దిష్టిబొమ్మకు వినతి పత్రం ఇచ్చారు. శుక్రవారం కామారెడ్డి బంద్‌కు రైతు జేఏసీ పిలుపునిచ్చింది. కాగా అంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద హెటెన్షన్ నెలకొంది. కలెక్టరేట్ ముందు టెంట్‌ వేసి రైతులు ధర్నా చేపట్టారు. ఆందోళన విరమించి, బృందాలుగా లోపలికి రావాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కోరినప్పటికీ రైతులు ససేమిరా అన్నారు. మాస్టర్ ప్లాన్‌పై స్పష్టత వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ బయటకు రావాల్సిందేనని పట్టుబట్టారు.

మరోవైపు కామారెడ్డి బల్దియాలో మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రెండు పంటలు పండే భూములను ఇండస్ట్రీయల్‌ జోన్‌ కింద చూపడం, అవసరం లేని చోట్ల 100 ఫీట్ల రోడ్లు ప్రతిపాదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి కోసం.. మాస్టర్‌ ప్లాన్‌ నుంచి విముక్తి కోసం రైతులు తమ పోరాటాన్ని వివిధ రూపాల్లో ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే మాస్టర్‌ ప్లాన్‌లో భూమి పోతుందని మనస్తాపంతో సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్యకు పాల్పడటంతో రైతులు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. 

किसानों का आंदोलन

इससे पहले कामारेड्डी मास्टर प्लान के विरोध में किसानों का आंदोलन के चलते पुलिस और किसानों के बीच झड़प हुई। झड़प में एक किसान का पैर टूट गया। एक पुलिस, एक महिला और दो अन्य किसान घायल हो जाने की खबर है। घायलों को अस्पताल में भर्ती किया गया है। किसान जिलाधीश कार्यालय के सामने बैरिकेड तोड़कर अंदर जाने की कोशिश किये। विवाद गहराता जा रहा है।

कामारेड्डी मास्टर प्लान के तहत जमीन खो रहे किसान कामारेड्डी म्यूनिसिपल मास्टर प्लान को रद्द करने के लिए सुबह जिलाधीश कार्यालय के सामने आंदोलन पर उतर आये। किसान एकता एक्शन कमेटी के तत्वावधान में हजारों किसान रैली औंदोलन में भाग लिया। किसानों की रैली कामारेड्डी नये बस स्टैंड से जिलाधीश कार्यालय तक जारी है।

इस दौरान पुलिस ने कड़ी सुरक्षा की है। विधायक रघुनंदन रेड्डी भी किसानों के साथ आंदोलन पर बैठे हैं। आंदोलनकारी मांग कर रहे है कि जिलाधीश के बाहर और उनसे बात करें। इसी बीच मंत्री केटीआर ने किसानों के साथ बातचीत करके समस्या का हल करने का अधिकारियों को सुझाव दिया है। मगर जिलाधीश कार्यालय से बाहर नहीं आ रहे है। मंत्री ने कहा कि किसानों को परेशान करने का कोई प्लान नहीं होना चाहिए। यह सरकार हर वर्ग के हित में कार्य करेगी।

एल्लारेड्डी और कामारेड्डी विधानसभा क्षेत्र के आठ गांवों को औद्योगिक क्षेत्र के मास्टर प्लान में शामिल किया गया है। इन गांवों के किसानों से जमीन लेकर औद्योगिक कॉरिडोर के लिए आवंटित की जाएगी। लेकिन इस प्लान का विरोध संबंधित गांवों के किसान कर रहे हैं। उनका कहना है कि उन्हें ऐसी जमीन नहीं दी जाएगी जो उन्हें आजीविका प्रदान करती है।

इस मास्टर प्लान परेशान रामुलू नामक किसान ने कल आत्महत्या कर ली। इसके चलते इन आठ गांवों के किसान रैली कर जिलाधीश पहुंचे और विरोध प्रदर्शन शुरू कर दिया। उन्होंने कहा कि उनका अपनी जमीन देने का कोई इरादा नहीं है। भाजपा विधायक रघुनंदन राव और एला रेड्डी के पूर्व विधायक रविंदर रेड्डी भी किसानों के समर्थन में धरने में शामिल हुए।

कांग्रेस के वरिष्ठ नेता और कामारेड्डी के पूर्व विधायक शब्बीर अली ने इस मामले पर प्रतिक्रिया दी है। उन्होंने रोष व्यक्त करते हुए कहा कि सरकार किसानों के धरने का जवाब नहीं दे रही है। शब्बीर अली ने कहा कि कामारेड्डी में 620 एकड़ को उद्योग क्षेत्र में शामिल किया गया है। उन्होंने कहा कि जिलाधीश को किसानों की समस्या का हल नहीं करना चिंता जनक है। उन्होंने कहा कि कामारेड्डी के बीच में औद्योगिक पार्क बनाना उचित नहीं है। शब्बीर अली ने पूछा कि क्या किसानों की जमीनें ली जाएंगी और ग्रीन जोन बनाया जाएगा। उन्होंने आरोप लगाया कि सरकार किसानों की जमीन से रियल एस्टेट का कारोबार कर रही है।

क्या है कामारेड्डी मास्टर प्लान?

तेलंगाना सरकार के निर्देशानुसार कामारेड्डी नगर पालिका का मास्टर प्लान हाल ही में दिल्ली की एक कंपनी के साथ तैयार किया गया था। कामारेड्डी शहर के साथ विलय किये गये अड्लूर, टेकिर्याल, कालसीपुर, देवुनीपल्ली, लिंगापुर, सरमपल्ली, पाराजमपेट और रामेश्वरपल्ली को मिलाकर 61.5 वर्ग किलोमीटर के क्षेत्र के साथ एक मास्टर प्लान तैयार किया गया। पूरे शहर को औद्योगिक, ग्रीन सिटी, वाणिज्यिक और आवासीय क्षेत्रों में विभाजित किया गया है। इसका विवरण हाल ही में घोषित किया गया।

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటది?

అసలు ఈ మాస్టర్ ప్లాన్ గొడవ ఏంటంటే..? రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ బృహత్‌ ప్రణాళికను దిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించి.. ఆ వివరాలను ఈ మధ్యే ప్రకటించారు.

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం,

Hyderabad: కామరెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులతో మాట్లాడేందుకు వచ్చిన డీఎస్పీపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు మృతదేహం తరలింపు విషయంలో డీఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శించారని రైతులు మండిపడ్డారు. డీఎస్పీ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కలెక్టరేట్ లోకి నలుగురిని మాత్రమే అనుమతిస్తామని ఏఎస్పీ చెప్పడంతో అన్నదాతలు ఆగ్రహంతో రగిలిపోయారు.  బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లను ఎత్తి పడేసిన రైతులు పోలీసులను తోసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి సర్పంచ్‌పై దాడి చేసిన రైతులు.. వెంటనే సర్పంచ్ పదవికి రాజీనామాచేయాలని డిమాండ్ చేశారు.

మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకు వచ్చిందని మున్సిపల్ కమిషనర్‌ను KTR ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉందని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారని మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఈ ప్రభుత్వం లేదని అన్నారు. నగరాలను అభివృద్ధి చేసేందుకే మాస్టర్ ప్లాన్ అని చెప్పారు.

ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ లో ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎనిమిది గ్రామాలను చేర్చారు. ఈ గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్ కు కేటాయించనున్నారు. అయితే దీన్ని ఆయా గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. తమకు జీవనోపాధిని కల్పించే భూములను ఇవ్వబోమని అంటున్నారు.

ఇక ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తన భూమి పోతుందనే భయంతో రాములు అనే రైతు నిన్న ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళన మొదలైంది. దీంతో ఈ ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. తాము భూములను వదులుకునే ప్రసక్తే లేదని అన్నారు. రైతులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిలు సైతం ధర్నాలో పాల్గొన్నారు.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ స్పందించారు. రైతుల ధర్నాలపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో 620 ఎకరాల్ని ఇండస్ట్రీ జోన్‌లో కలిపారని షబ్బీర్ అలీ అన్నారు. రైతుల ఆందోళనపై కనీసం కలెక్టర్ స్పందించకపోవడం దారుణమని అన్నారు. కామారెడ్డి మధ్యలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. రైతుల భూములు తీసుకుని గ్రీన్ జోన్ పెడతారా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు.

ఈ ర్యాలీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇంచార్జి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. (Agencies)

Related News:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X