हैदराबाद : बदरीनाथ धाम की यात्रा कर लौट रहे हैदराबाद निवासी और बाइक सवार दो तीर्थ यात्रियों की भूस्खलन की चपेट में आने से मृत्यु हो गई। कर्णप्रयाग से गौचर के मध्य चटवा पीपील के पास यह हादसा हुआ। पहाड़ी से हुए भूस्खलन में दोनों तीर्थयात्री बाइक समेत दब गए। थाना कर्णप्रयाग क्षेत्र अंर्तगत बदरीनाथ राष्ट्रीय राजमार्ग पर गौचर-कर्णप्रयाग के मध्य गलनाऊं के समीप पहाड़ी से गिरे चट्टान की चपेट में आने से बदरीनाथ यात्रा कर लौट रहे हैदराबाद के दो मोटरसाइकिल सवार तीर्थयात्रियों की मौत हो गई।
शनिवार सुबह दस बजकर बीस मिनट पर हुए हादसे की सूचना जैसे ही पुलिस को मिली मौके पर पहुंचे पुलिस-प्रशासन और एसडीआरएफ टीम ने घटना का जायजा लिया और राजमार्ग पर जेसीबी की मदद से चट्टान के नीचे बाइक के साथ दबे मृतकों को निकाल यातायात बहाल किया। थाना प्रभारी कर्णप्रयाग देवेन्द्र सिह रावत ने बताया शनिवार की सुबह दूरभाष पर हादसे की खबर मिली कि बदरीनाथ हाईवे पर कर्णप्रयाग से गौचर के बीच चटवा पीपल के पास एक बुलेट मोटर साइकिल पर चट्टान गिरने से बदरीनाथ यात्रा से लौट रहे दो लोगों की मौके पर मौत हो गई है।
मौके पर पहुंचे पुलिस और एसडीआरएफ टीम ने किसी तरह मृतकों के शव को चट्टान से निकाला और शवों को कर्णप्रयाग उपजिला चिकित्सालय की मोर्चरी पहुंचाया। थाना प्रभारी ने बताया निर्मल शाही उम्र 36 पुत्र रामकृष्ण और सत्य नारायण पुत्र धरा मल्लय्या उम्र 50 निवासी स्कंदगिरी मंदिर सीतापहलमंडी, हैदराबाद की दबकर मौत हो गई है। (एजेंसियां)
यह भी पढ़ें-
ఉత్తరాఖండ్లో విరిగిపడి కొండచరియలు, ఇద్దరు హైదరాబాదీలు మృతి
హైదరాబాద్ : ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా లోని బద్రీనాథ్ హైవేపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ కు చెందిన షాహి (36), సత్యనారాయణ (50)లుగా గుర్తించారు.
కొద్దిరోజులుగా కురుస్తు్న్న భారీ వర్షాలకు బద్రీనాథ్, రుద్రప్రయాగ్,కేదారినాథ్ హైవైపై పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో రాళ్లు, మట్టి కింద పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వీరిద్దరు బైక్ పై బద్రీనాథ్ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా కొండ మీద నుంచి ఒక్కసారిగా పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ లోని పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. బ్రదీనాథ్ జాతీయ రహదారిపై చాలా చోట్ల కొండచరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్లపై పడ్డాయి. ఈ ప్రాంతాల్లో నేషనల్ హైవే అథారిటీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనేజేషన్ సిబ్బంది రోడ్లను క్లియర్ చేసే చర్యలు చేపట్టారు. కొండచరియలు విరిగిపడటంతో రుద్ర ప్రయాగ్ -కేదారినాథ్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (ఏజెన్సీలు)