अभिनेता सैफ अली खान पर हमला करने वाले चोर को डेटा डंप की तकनीक से पकड़ा गया, जा रहा था रिश्तेदार के घर

हैदराबाद/मुंबई : अभिनेता सैफ अली खान पर जानलेवा हमला करने वाला चोर आखिर पकड़ा गया। मुंबई पुलिस उसके लिए देशभर में तलाश कर रही थी। चोर को शालीमार ज्ञानेश्वरी एक्सप्रेस में पकड़ा गया। ज्ञानेश्वरी एक्सप्रेस मुंबई से कोलकाता के लिए चलती है। उसे दुर्ग आरपीएफ ने हिरासत में लिया है।

आरपीएफ के इंस्पेक्टर संजीव सिन्हा ने मीडिया को बताया कि संदिग्ध का नाम आकाश है। आरपीएफ दुर्ग ने मुंबई पुलिस को सूचना दे दी है। शाम तक मुंबई पुलिस छत्तीसगढ़ पहुंचने वाली है। उसके बाद ही संपूर्ण जानकारी उपलब्ध हो पाएगी। आपको बता दें कि बॉलीवुड के अभिनेता सैफ अली खान पर 15 जनवरी की देर रात हमला हुआ था।

इस मामले में पुलिस ने डेटा डंप की तकनीक से हमलावर की पहचान की। पुलिस ने घटना स्थल के आसपास मौजूद मोबाइल टावर्स से एक्टिव फोन की जानकारी एकत्रित की। इस डेटा का विश्लेषण करने पर यह पता चला कि घटना के समय इलाके में कौन-कौन मौजूद था। इससे हमलावर को ट्रैक करने में मदद मिली। आरोपी छत्तीसगढ़ के जांजगीर चांपा अपने किसी रिश्तेदार के घर जा रहा था।

बुधवार रात सैफ अली खान पर उनके घर में चोर ने चाकू से हमला किया था। चोर कई घंटे पहले ही घर में दाखिल हो चुका था। जब सैफ की मेड ने चोर को देखा तो उसने शोर मचाया। सैफ अली खान जैसे उस कमरे में गये चोर ने उन पर चाकू से हमला कर दिया। इस दौरान सैफ को छह बार चाकू से वार किया। मेडिकल रिपोर्ट्स के अनुसार उनकी रीढ़ की हड्डी से चाकू का 2.5 इंच का हिस्सा निकाला गया। फिलहाल सैफ अली खान की स्थिति स्थिर बताई जा रही है। (एजेंसियां)

Also Read-

సైఫ్ను పొడిచిన దొంగను ఛత్తీస్ గఢ్ రైల్వేలో పట్టుకున్నారు,

హైదరాబాద్/ముంబై : బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ను పొడిచిన వ్యక్తి దొరికిపోయాడు. డ్రెస్సులు మార్చి ఎవరూ గుర్తు పట్టకుండా ముంబైలో తిరిగిన వ్యక్తి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసే సరికి ఇక ముంబై సేఫ్ కాదని లగేజ్ సర్దుకొని ముంబైనుంచి చెక్కేశాడు. సైలెంట్ గా ట్రైన్ లో ఎవరికీ డౌట్ రాకుండా మాయమయ్యాడు. కానీ ముంబై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఫోటోస్ అన్ని రైల్వే స్టేషన్స్ కు పంపడంతో పోలీసులు నిఘా పెట్టి పట్టేసుకున్నారు.

సైఫ్ ను పొడిచిన దొంగను శనివారం (18 జనవరి 2025) ఛత్తీస్ గఢ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పట్టుకుంది. అతి దారుణంగా పొడిచి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న దొంగ పేరు ఆకాశ్ కైలాశ్ కన్నోజియా(31). జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ లో వెళ్తుండగా ఛత్తీస్ గఢ్ లోని దుర్గ జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. దుండగుడు ట్రైన్ లో వస్తున్నాడని ముంబై పోలీసులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో పట్టుకున్నారు. అయితే నిందితుడిని పట్టుకున్న వెంటనే రైల్వే పోలీసులు అతడిని ప్రశ్నించగా తను ముంబైకి చెందిన వాడినని, బిలాస్ పూర్ లో చుట్టాలను కలిసేందుకు వెళ్తున్నట్లుగా చెప్పాడట. టికెట్ లేకుండా ప్రయాణిస్తూ దిరికిపోయిన ఈ దొంగ ముంబైలోని కొలబా ఏరియాకు చెందిన వాడు.

దొంగ దొరికాడనే సమాచారం రావడంతో ముంబై పోలీసులు ఛత్తీస్ గఢ్ కు బయల్దేరారు. ముంబై పోలీసులు వచ్చిన తర్వాత అనుమానిస్తున్నట్లుగా సైఫ్ ను పొడిచింది ఇతడేనా కాదా అనేది నిర్ధారించనున్నారు. ముంబై పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫోటో ప్రకారం ఛత్తీస్ గఢ్ లో దొరికిన వ్యక్తే అతడని అంటున్నారు. కానీ పోలీసులు నిర్ధారణ చేయాల్సి ఉంది. ముంబైకి తీసుకొచ్చి విచారణ చేపట్టనున్నారు పోలీసులు.

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో సెలబ్రెటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీఖాన్‎పై గుర్తు తెలియని నిందితుడు కత్తితో ఎటాక్ చేశాడు. బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సైఫ్‎ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీఖాన్ ఆరు కత్తి పోట్లకు గురైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై దాడి వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X