झूम उठा टैंक बंड, तेलंगाना स्थापना दिवस समारोह का भव्य समापन, अंत में बारिश ने डाली खलल

हैदराबाद : तेलंगाना दशक समारोह के समापन के अवसर पर कांग्रेस सरकार ने रविवार शाम को टैंकबंड पर सांस्कृतिक कला शो का भव्य आयोजन किया। लगभग 700 कलाकारों ने 17 अलग-अलग सांस्कृतिक प्रस्तुतियाँ दीं। राज्यपाल राधाकृष्णन मुख्य अतिथि के रूप में हिस्सा लिया। लगभग दो घंटे तक मंच पर रहे।

इस मंच पर अंदेश्री द्वारा लिखित गीत जया जय हे तेलंगाना लॉन्ग वर्जन (13.30 मिनट) को औपचारिक रूप से लॉन्च किया गया। करीब 500 प्रशिक्षु पुलिसकर्मी हाथों में राष्ट्रीय ध्वज थामे टैंकबंड रोड के एक छोर से दूसरे छोर तक मार्च करते रहे। करीब ढाई घंटे तक चले कार्यक्रम को मुख्यमंत्री समेत मंत्रियों और अधिकारियों ने समारोह का आनंद उठाया। लोगों की सुविधा के लिए 16 बड़ी एलईडी स्क्रीन लगाये गये।

परेड मैदान में सुबह आधिकारिक ध्वज मार्च और राष्ट्रीय ध्वज फहराने के बाद टैंकबंड पर शाम 6 बजे से रात 8.30 बजे तक लगातार उत्सव जारी रहा है। मुख्यमंत्री, मंत्रियों और अधिकारियों ने महिला स्वयं सहायता समूहों, एमईपीएमए (शहरी गरीबी उन्मूलन विभाग) द्वारा स्थापित खाद्य स्टालों और हस्तशिल्प स्टालों का दौरा किया।

संबंधित खबर-

टैंकबंड के मंच पर आने से पहले मुख्यमंत्री रेवंत रेड्डी, मंत्री पोंगुलेटी श्रीनिवास रेड्डी, जुपल्ली कृष्ण राव और अधिकारियों ने पास में डॉ. अंबेडकर की प्रतिमा पर पुष्पांजलि अर्पित की। कलाकारों द्वारा गुसाडी, कोम्मुकोया, पेरिनी, ओग्गुडोलु, डप्पुला नृत्य आदि कला रूपों का प्रदर्शन किया गया।

गायकों ने ऐसे कई गाने गाए जो आंदोलन काल की यादें ताजा किये। ये गाने युवाओं को उत्साहित कर दिया। टैंकबैंड मंच पर उस्मानिया विश्वविद्यालय के छात्रों को उत्साहित कर दिया और एक बार फिर से उस समय को याद कर दिया। राष्ट्रगान लिखने वाले अंदेश्री और संगीतकार कीरवाणी को सरकार ने इस मंच पर सम्मानित किया।

प्रथम शहीद श्रीकांतचारी की मां शंकरम्मा भी इस कार्यक्रम में शामिल हुईं। ढाई घंटे तक चले इस उत्सव में रंग-बिरंगे पटाखे विशेष आकर्षण रहे है। आखिरी मिनटों में अचानक हुई बारिश के कारण कार्यक्रम को जल्दबाज़ी में ख़त्म करना पड़ा। मुख्य अतिथि राज्यपाल राधाकृष्णन, मुख्यमंत्री रेवंत रेड्डी और कई अन्य मंत्री और अधिकारी बारिश में भीगने के बावजूद कार्यक्रम में शामिल हुए।

అట్టహాసంగా ముగిసిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు

హైదరాబాద్ : తెలంగాణ అవతరణ దశాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం టాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు అంబరాన్నంటాయి. దాదాపు 700 మంది కళాకారులు 17 రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ చీఫ్ గెస్ట్‌గా హాజరై దాదాపు రెండు గంటల పాటు వేదికపైనే ఉన్నారు.

అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ లాంగ్ వర్షన్ (13.30 నిమిషాల) గేయాన్ని లాంఛనంగా ఈ వేదిక మీద ఆవిష్కరించారు. ఆ పాట పాడుతున్నంతసేపూ దాదాపు 500 మంది ట్రెయినీ పోలీసులు చేతిలో జాతీయ పతాకాన్ని పట్టుకుని టాంక్‌బండ్ రోడ్డుపై ఒక చివరి నుంచి మరో చివరి వరకు ఫ్లాగ్ మార్చ్ చేశారు. మొత్తం రెండున్నర గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికారులు వేదిక మీద నుంచి తిలకించారు. ప్రజలు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా 16 భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటయ్యాయి.

పరేడ్ గ్రౌండ్స్‌లో ఉదయం అధికారికంగా జరిగిన ఫ్లాగ్ మార్చ్, జాతీయ పతాకావిష్కరణ అనంతరం టాంక్‌బండ్‌పై సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు కంటిన్యూగా అంబరాన్నంటే తీరులో సంబురాలు జరిగాయి. స్వయం సహాయక మహిళా బృందాలు, మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలనా విభాగం) మహిళలు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్, హస్త కళల స్టాల్స్‌ను ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సందర్శించారు.

టాంక్‌బండ్ వేదిక మీదకు రావడానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, అధికారులు అక్కడికి సమీపంలో ఉన్న డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుస్సాడి, కొమ్ముకోయ, పేరిణి, ఒగ్గుడోలు, డప్పుల నృత్యం తదితర కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు.

ఉద్యమంకాలం నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే పలు గీతాలను, యువతను ఉర్రూతలూగించిన పాటలను, ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులను ఉత్తేజితులను చేసిన జానపద పాటలను గాయకులు టాంక్‌బండ్ వేదికగా పాడి మరోసారి అప్పటి ఘట్టాలను గుర్తుచేశారు. రాష్ట్ర గీతాన్ని రచించిన అందెశ్రీ, సంగీతం సమకూర్చిన కీరవాణిలను ప్రభుత్వం ఇదే వేదికగా ఘనంగా సన్మానించింది. చివరి నిమిషాల్లో ఆకస్మికంగా వర్షం కురవడంతో కార్యక్రమాన్ని హడావిడిగా ముగించాల్సి వచ్చింది.

చీఫ్ గెస్ట్ గవర్నర్ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, అధికారులు వర్షంలో తడుస్తూనే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సంబురాలకు రంగురంగుల ఫైర్ క్రాకర్స్ (బాణసంచా) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X