आंध्र प्रदेश के मुख्यमंत्री के रूप में नारा चंद्रबाबू नायडू ने चौथी बार शपथ ली, उनके साथ…

हैदराबाद: आंध्र प्रदेश में एनडीए गठबंधन सरकार सत्ता में आई है। टीडीपी, जनसेना और बीजेपी के गठबंधन ने आम चुनाव में रिकॉर्ड जीत हासिल की है। इसी सिलसिले में बुधवार सुबह 11.27 बजे गन्नवरम के पास केसरपल्ली आईटी पार्क में राज्यपाल जस्टिस अब्दुल नजीर ने टीडीपी नेता चंद्रबाबू नायडू को सीएम पद की शपथ दिलवाई। बाद में 25 मंत्रियों ने शपथ ली है। इनमें से तीन जन सेना पार्टी के हैं और एक बीजेपी के हैं।

शपथ ग्रहण समारोह में प्रधानमंत्री नरेंद्र मोदी, भाजपा के शीर्ष नेता, केंद्रीय मंत्री अमित शाह, जेपी नड्डा, नितिन गडकरी, किशन रेड्डी, बंडी संजय, लोकजन शक्ति पार्टी के प्रमुख चिराग पासवान, रामदास अठावले शामिल हुए। इस मौके पर पूर्व उपराष्ट्रपति वेंकैया नायडू, महाराष्ट्र के सीए एकनाथ शिंदे, पूर्व सीजेआई जस्टिस एनवी रमणा, तेलंगाना के पूर्व राज्यपाल तमिलिसाई सौंदरराजन, सांसद ईटेला राजेंदर, सिनी के मशहूर हस्तियां चिरंजीवी, रजनीकांत, रामचरण, नागबाबू और अन्य हस्तियां मौजूद थें। खास तौर पर मंच प्रदेश बीजेपी अध्यक्ष एमपी पुरंदेश्वरी और सीएम चंद्रबाबू की पत्नी भुवनेश्वरी खास आकर्षण रहीं है।

यह भी पढ़ें-

ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా నాలుగోసారి ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్టీఏ కూటమి సర్కారు కొలువుదీరింది. సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విజయంతో విజయదుదుంభి మోగించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ వేదికగా ఉదయం 11.27 నిమిషాలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినారు. అందులో ముగ్గురు జనసేన పార్టీకి చెందిన వారు కాగా, మరొకరు బీజేపీకి చెందిన వారు ఉన్నారు.

ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్‌జన్ శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, రాందాస్ అథవాలె హాజరయ్యారు. ఇక ప్రముఖుల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర సీఎ ఏక్‌నాథ్ షిండే, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, ఎంపీ ఈటల రాజేందర్, సీనీ ప్రముఖులు చిరంజీవి, రజినీకాంత్, రాంచరణ్, నాగబాబు, తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా వెదికపై అక్కాచెల్లెల్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X