महबुबाबाद में मिशन भागीरथ पाइप लाइन लीक, गंदे पानी से लोग परेशान

हैदराबाद: महबुबाबाद जिले के महबुबाबाद मंडल के बेतोलू गांव में राष्ट्रीय राजमार्ग के बाजू स्थित मिशन भगीरथी पाइप फट गया है और पानी बर्बाद हो रहा है। पाइप से 20 फीट पानी ऊपर उठ रहा है। सड़क के किनारे राहगीर इन दृश्यों को अपने सेल फोन पर फिल्मा रहे हैं। कुछ लोग वहां सेल्फी ले रहे हैं। इससे सड़क के दोनों ओर भारी वाहन रुक गये हैं।

स्थानीय लोग चिंता व्यक्त कर रहे हैं कि लीक हुआ पानी अगल-बगल की कॉलोनियों में जाने से घरों में रखी अनाज की बोरियां भीग रही हैं। स्थानीय लोगों का आरोप है कि मिशन भगीरथ पाइप लाइन का लीकेज अधिकारियों की लापरवाही के कारण हुआ है। अब भी स्थानीय अधिकारियों की मांग है कि पाइप से पानी के रिसाव को रोकने के लिए संबंधित अधिकारी हर तरह के उपाय करें।

पिछली सरकार के शासनकाल में घटिया पाइप बिछाने के कारण जगह-जगह पाइप लाइन लीक हो रही है। लीकेज वाले क्षेत्र में सारा पानी सड़कों पर आने से कूड़ा-कचरा उसमें मिल जाता है और कीचड़ में बदल रहा है। फिर वही कीचड़ पानी पाइपों में लोगों के घरों में जा रहा है। चूँकि सारा प्रदूषित पानी घर-घर जाने वाले पानी में मिल रही है। इसलिए उस पानी को पीने वाले लोग बीमार हो रहे हैं।

यह भी पढ़ें-

మహబూబాబాద్లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్

హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామంలో జాతీయ రహదారి పక్కనే మిషన్ భగీరధీ పైపు పగిలిపోయి నీళ్లు వృథాగాపోతున్నాయి. 20 పీట్ల ఎత్తులో వాటర్ పైకి ఎగిసిపడుతోంది. పక్కన రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. కొందరు అక్కడే సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో రోడ్డుపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

లీకైన నీళ్లు పక్కనే ఉన్న కాలనీల్లోకి వెళ్లడంతో ఇండ్లలోని ధాన్యం బస్తాలు వస్తువులు తడిసి పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కావడం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పైపు నుంచి నీరు లీకేజీ కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

గత ప్రభుత్వ హాయాంలో నాసిరకమైన పైపులు వేయడంవల్ల పైపులైన్లు ఎక్కడికిక్కడ లీకేజీలు ఆవుతున్నాయి. లీకేజీలు జరిగిన ప్రాంతంలో నీరంతా రోడ్లపైకి రావడంతో చెత్త, చెదారం చేరి, జమ్ము పెరిగి, బురద నీరుగా మారుతుంది. తిరిగి అదే నీరంతా పైపుల్లోకి చేరుతుంది. కలుషితమైన నీరంతా ఇంటింటికి వెళ్ళే నల్లా నీటిలో కలవడంతో, ఆ నీటిని తాగుతున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X